ఇటీవల కాలంలో మనుషుల ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎవరికి ఏమైనా పర్వాలేదు. నా కుటుంబం బాగుంటే సరిపోతుంది అని స్వార్ధంగా ఆలోచించేవాడు మనిషి. ఇక ఇప్పుడు ఆ స్వార్థం కూడా లేకుండా పోయింది అని చెప్పాలి. నా కుటుంబం కూడా ఏమైపోయినా పర్వాలేదు. నేను బ్రతికుంటే చాలు అనుకునే విధంగా నేటి సభ్య సమాజం మారిపోయింది. ఈ క్రమంలోనే కట్టుకున్న వారిని కన్నవారిని కూడా దారుణంగా హత మారుస్తున్న ఘటనలు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాళ్ళు పిల్లలకు రక్షణ కల్పించాల్సిన తల్లిదండ్రులే యమకింకరులుగా మారిపోయి ప్రాణాలు తీస్తూ ఉండడం సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది.
ఇటీవల దేశ
{{RelevantDataTitle}}