కూతురుతో సహజీవనం చేస్తున్నాడని.. తండ్రి ఏం చేసాడో తెలుసా?

praveen
నేటి రోజుల్లో ఎక్కడ చూసినా సమాజంలో రక్తపాతం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు . వివిధ కారణాలతో ఎంతోమంది సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి ఎక్కడా వెనకాడటం లేదు.  ప్రాణాలు తీస్తే శిక్షలు పడతాయని ఇక చిప్పకూడు తినాల్సి వస్తుంది అని ఎవరూ ఆలోచించడం లేదు. అరటిపండు ఒలిచి కు తిన్నంత ఈజీగా మనిషి ప్రాణాలను గాల్లో కలీపేస్తున్నారు ఎంతోమంది. ఉన్మాదులు గా మారిపోతున్న మనుషులను వెలుగులోకి వస్తున్న ఘటనలను చూస్తూ ఉంటే ఇక ప్రతి ఒక్కరికీ వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి. ఈ క్షణంలో ఎటువైపు నుంచి ఎవరూ వచ్చి ప్రాణాలు తీస్తారో అని అనుక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి నేటి ఆధునిక సమాజంలో ఏర్పడింది.

 ముఖ్యంగా అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణ ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బంధాలకు బంధుత్వాలకు విలువ ఇస్తూ ఎంతో గౌరవంగా బతకడం కంటే క్షణకాల సుఖం కోసం పరాయి వ్యక్తులతో మోజులో పడి నీచమైన పనులు చేయడానికి కూడా వెనకాడటం లేదు.వెరసి ఇక మానవ బంధాలకు అసలు విలువ లేకుండా పోతుంది. ఇలాంటి అక్రమ సంబంధాలు నేపథ్యంతోనే హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఒంటరిగా ఉన్న 35 ఏళ్ల మహిళతో 45 ఏళ్ల వ్యక్తి  సహజీవనం చేస్తూ వస్తున్నాడు.

 ఇక ఈ బంధాన్ని అస్సలు జీర్ణించుకో లేక పోయినా సదరు మహిళ {{RelevantDataTitle}}