ఆంటీకి షాక్ ఇచ్చిన యువకుడు..తిక్క కుదిరింది...

Satvika
ఈరోజుల్లో వివాహేతర సంబంధాలు కామన్ అయ్యాయి..ముఖ్యం యువకుల తో ఆంటీ ల శృంగారం రాను రాను శృతి మించి పోతూంది..భర్తను కాదని యువకుల తో శృంగారంకు అలవాటు పడిన వాళ్ళు వాళ్ళు లేకుండా ఉండలేరు అనే వరకూ వెళుతూన్నారు. కొందరు మాత్రం ఎలాగైనా దక్కించుకోవటం కోసం ఏదైనా చేస్తున్నారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది..ఓ 35 ఏళ్ళ ఆంటీ యువకుడి తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.అయితే ఆ సంబంధం కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో యువకుడు వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు.అది తెలుసుకొని సహించలేని ఆమె యువకుడి కోసం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది..

అంతటితో ఆగని ఆ మహిళ అతడి ఇంటి వద్దకు వెళ్లి నిలదీసింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకుని నది వద్దకు వెళ్లారు. అక్కడ బ్రిడ్జిపై నుంచి నదిలోకి ఆమె మొదటగా దూకింది. అయితే, అతను అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే నదిలోంచి ఆమె ఈదుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... యూపీకి చెందిన ప్రయాగ్ రాజ్ లో నివాసముంటున్న ఓ మహిళకు అప్పటికే పెళ్లి అయ్యింది. అయితే, ఆమె ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

కొన్ని కారణాల వల్ల వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమె మీద కోపంతో ఆ యువకుడు వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆమెకు తెలియడంతో అతని ఇంటి వద్దకు వెళ్లి నిలదీసింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి నేరుగా బ్రిడ్జి వద్దకు వెళ్లారు. అయితే, ఆమె బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకింది. కానీ, అతను మాత్రం మనసు మార్చుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇది గమనించిన ఆమె నదిలోంచి ఈదుకుంటూ బయటకు వచ్చింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: