ఛీ..ఛీ..వీడు మనిషేనా?
తర్వాత ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా చాలా సార్లు ఆమెను లైంగిక వేధింపులకు గురి చేయడం తో పాటుగా బాలికను గర్భవతిని చేసాడు. ఈ విషయం బాలిక తల్లి దండ్రులకు గర్భం విషయం తెలియడంతో టీచర్ దగ్గరకు వెళ్ళి అతణ్ణి నిలదీయడంతో విషయం బయటకు చెబితే పరువు పోతుందని గుట్టుగా ఆమెకు కడుపు తీయించారు. ఈ విషయం ఊరి పెద్దలకు తెలియడం అతణ్ణి పోలీసు స్టేషన్ కు తీసుకెల్లారు..
వివరాల్లొకి వెళితే... ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది.. బేతుల్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన 15ఏళ్ల బాలిక.. పాఠశాల అనంతరం రోజూ ట్యూషన్కి వెళ్తుండేది. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్.. అమ్మాయిని లైంగికంగావెధించారు. రోజు ప్రైవేట్ క్లాసు ఉందంటూ బాలికను వేరే గదిలోకి తీసుకెళ్లాడు. లోపల ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. గర్భం అవ్వడం తో అందరికి తెలిసింది. ఆస్పత్రికి తీసుకెళ్లి, అబార్షన్ చేయించారు. అయితే ఈ విషయం స్థానికులకు తెలియడంతో వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు, బాలిక తల్లిదండ్రులను బుధవారం అదుపులోకి తీసుకుని విచారించారు.. డాక్టర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారని సమాచారం.