వీడి కామం తగలెయ్య.. కొడుకు పై అత్యాచారం?

praveen
ఇటీవల కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు చూసి ఆడపిల్ల ధైర్యంగా ఇంటి నుంచి కాలు తీసి బయట పెట్టాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. అటు ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారికి శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడ ఎవరిలో మార్పు మాత్రం కనిపించడం లేదు. రోజు రోజుకి మానవత్వం ఉన్న మనుషులు కాస్తా కామాంధులు గా మారిపోయి ఆడపిల్లలపై అత్యాచారం చేస్తున్నారు అన్న విషయం అర్థమవుతుంది.

అయితే నేటి రోజుల్లో వావి వరసలు మరిచి ఏకంగా కన్నకూతురిపైనే తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా విషయం తెలిసిందే. అయితే కామంతోఊగి పోతూ కొంతమంది ఏకంగా మూగ జీవాలపై కూడాలైంగిక దాడికి పాల్ప డుతున్నారు. ఇక్కడ ఓ తండ్రి నీచమైన పని చేసి ప్రస్తుతం అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఇప్పటివరకు ఆడపిల్లలపై అత్యాచారం జరిగిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఏకంగా కన్న కొడుకు పైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు తండ్రి. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.

 హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విడాకులు తీసుకున్న భర్త తన కొడుకు పై లైంగికదాడికి పాల్పడ్డాడు అంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఉప్పల్ కు చెందిన భరత్ రెడ్డి, వీణా రెడ్డి లకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇటీవలి కాలంలో వీరి మధ్య మనస్పర్థలు రావడంతో చివరికి విడిపోయారు. ఇక వీరి కొడుకుని ఇద్దరూ చూసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే తండ్రి దగ్గరికి తన కొడుకును పంపించినప్పుడు లైంగికదాడికి పాల్పడి హోమో సెక్సువల్ గా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు అంటు పోలీసులకు ఫిర్యాదుచేసింది సదరు మహిళ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: