షియా ముస్లింలనే వీరు టార్గెట్ చేస్తున్నారా..!

MOHAN BABU
విషం ఎప్పుడు విషమే.. ఈ విషయాన్ని కూడా కొన్ని సమయాల్లో  సమపాళ్లలో ప్రతిరోజు వాడితే మనకు మందు గా కూడా పనికి వస్తుంది అని కొంతమంది అంటుంటారు. అది నమ్మి రోజు ఒక చుక్క విషం తాగితే ఆ తర్వాత విషం విరుగుడు అవుతుంది అనుకుంటే శరీరమే విషతుల్యం అవుతుంది.ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే విభజనవాదం అనేది ఎప్పుడు కూడా మనకు ప్రమాదం. ఇలాంటి విభజన వాదం అంటే మతపరమైన విభజనవాదం.  పరమత సహనం లేనటువంటి జాతీయ సర్వనాశనం కాదు ఒక ఉన్మాదపు వ్యవస్థ కిందనే వెళ్లిపోతుంది.   అయితే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్నది అదే, హిందువులు ప్రమాదమని వాళ్లని చంపేశారు లేదా తరిమేశారు. ఒక అఫ్గానిస్థాన్ ఏ కాదు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ దేశాల్లో జరుగుతున్నది ఇదే.

వారు హిందువులని మొదటి టార్గెట్ చేశారు. వాళ్ళ పని అయిపోయింది. 20 నుంచి ఒక శాతానికి వచ్చేశారు. వీరిలా ఉన్మాద చర్యలకు పాల్పడి అక్కడ హిందువుల లేకుండా చేశారు. వారి తాకిడి తట్టుకోలేక చాలామంది చనిపోయారు ఇతర దేశాలకు పారిపోయారు. అంటే వీళ్ళ అరాచకం ఏ విధంగా ఉందంటే హిందువులకు చనిపోతే దహనం చేసే పద్ధతి ఉంటుంది. చివరికి ఆ పద్ధతిని కూడా వాళ్ళు దూరం చేసి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. క్రైస్తవులు వాళ్ల మతాచారం ప్రకారం, ముస్లింలు వాళ్ళ మతాచారం ప్రకారం, హిందువులు వాళ్ళ మతాచారం ప్రకారం  మనిషి చనిపోతే ఖననం చేసే పద్ధతిని పాటిస్తారు. హిందువుల్లో పెళ్ళికాని వ్యక్తులకు ఖననం చేస్తారు, పెళ్లయితే దహనం చేస్తారు ఇది ఒక సాంప్రదాయం. ఎవరి సంప్రదాయం ప్రకారం వారు. సిక్కుల ఒక రకంగా ఉంటుంది  ఆయా ఆచారాల ప్రకారం అందరికీ సమానంగానే ఉంటుంది. ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు పాటిస్తారు. కానీ అందరూ ఒకటి అనలేదు. కానీ అక్కడ నిజాయితీ మతాచారాల ప్రకారమే ఉండాలంటూ మిగతా వాళ్లది కూడా  అలాగే చేసుకుని వచ్చారు. దాన్ని మనం ఎప్పుడూ కూడా వ్యతిరేకించలేదు. వారి ఇష్టప్రకారం వాళ్ళది నడవనివ్వాలని మనం అన్నాం. సరే హిందువులదే అయిపోయింది. తర్వాత వాళ్లు బౌద్ధుల మీద పడ్డారు. బౌద్ధ విగ్రహాలు ధ్వంసం చేయడం  వారిని హింసించడం ఇలా వారు ప్రవర్తిస్తున్న వాళ్లకు నమోదు లేని వాళ్ళని ఏం చేస్తాం అని అనుకుంటూ మనవాళ్లు బౌద్ధులు వెనక్కితగ్గే వారు. బౌద్ధుల తర్వాత జైనులు, ఆ తర్వాత సిక్కులు అయిపోయారు. ప్రస్తుతం క్రైస్తవులు అయిపోయారు. ఇకముందు ఎవరు అవుతారో తెలియదు.

ప్రస్తుతం తాలిబన్ల వర్గంలో ఉన్నటువంటి షియా వర్గం ఇందులో వీళ్లు సున్నీలు అనే పేరుతో ప్రచారమైంది. ప్రస్తుతం షియా ముస్లింలు టార్గెట్. ప్రతి శుక్రవారం ప్రార్థన సందర్భంలో వారిని టార్గెట్ చేస్తున్నది శియా ముస్లింలు ముస్లింలు ఎక్కువగా ఉండే ఇటువంటి మసీదులోనే. అయితే ఇప్పుడు వీరిని ఏమనాలి. ప్రస్తుతం మీ జాతిని తొక్కేయాలా ఆ తర్వాత వాళ్లలో వాళ్ళనే మళ్లీ మూర్ఖపు లేకుంటే నార్మల్ అనే కోణంలో ఎవరు కొట్టుకొచ్చిన ఆశ్చర్యపోనక్కరలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: