ఆ ధరఖాస్తులు నేటి నుంచే ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కరం కోసం ఇవాళ అనగా నవంబర్ 08, 2021 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నది. నిర్ణిత షెడ్యూల్ ప్రకారం, అర్హత కలిగిన గిరిజనుల సమస్యను వీలైనంత త్వరగా తీర్చేందుకు చర్యలు తీసుకుంటొంది ప్రభుత్వం. గ్రామసభలు, సబ్డివిజనల్, జిల్లా కమిటీల ఆమోదానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసినది. రాష్ట్రంలో దాదాపు పోడు భూముల సమస్య 2,450 గ్రామాలలో ఉన్నదని ప్రభుత్వం ఒక అంచెనాకు వచ్చింది. ముఖ్యంగా ధరఖాస్తుల స్వీకరణ తీసుకొని సర్పంచ్ చైర్మన్గా, పంచాయతీ సెక్రెటరీ కార్యదర్శిగా ధరఖాస్తులను గ్రామసభలో తీర్మాణం చేయనున్నారు.