కేసిఆర్ బ్రతికి ఉన్నన్ని రోజులు, దళిత బందుపై క్లారిటీ...!

వ్యవసాయ ఆర్థిక శాఖ పై సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కచ్చితంగా క్షమించేది లేదని సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఎన్నికలను చూసుకొని ఎగిరెగిరి పడవద్దు అంటూ  బీజేపీకి హితవు పలికారు. పార్టీ అన్నాక గెలుపోటములు సహజమని సీఎం కేసీఆర్ దళిత బంధు హుజురాబాద్ కు మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేశారు.

కెసిఆర్ బతికి ఉన్నన్ని రోజులు కూడా దళిత బంధువుడు అవుతుందని తాను బతికి ఉన్నన్ని రోజులు కూడా దళిత ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ కి కనీసం కేంద్ర ప్రభుత్వం పంపించిన లెటర్లు చదవడం కూడా రాదు అన్న కేసీఆర్ అనవసరంగా తప్పుడు ప్రచారం చేసి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం చేయవద్దు అని వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: