క‌ని క‌రోనా: ఈ రైళ్లు క్యాన్సిల్‌.. ప్ర‌యాణికులు త‌ప్ప‌క తెలుసుకోవాలి...

VUYYURU SUBHASH
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులు లేకపోవడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 28- మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు నరసాపురం ఎక్స్‌ప్రస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా అదే తేదీల్లో సికింద్రాబాద్‌-బీదర్, బీదర్‌ -హైదరాబాద్‌ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు రద్దయిన మరిన్ని రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఏప్రిల్‌ 28- మే 31 వరకు- సికింద్రాబాద్‌ -కర్నూలు ఎక్స్‌ప్రెస్‌

ఏప్రిల్‌ 29- జూన్‌ 1 వరకు - కర్నూలు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌

ఏప్రిల్‌ 30- మే 28 వరకు మైసూర్‌-రేణిగుంట ఎక్స్‌ప్రెస్

మే 1-మే 29 వరకు వరకు రేణిగుంట-మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌

ఏప్రిల్‌ 30- మే 28 వరకు సికింద్రాబాద్‌- ముంబయి ఎల్‌టీటీ

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: