ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌పై హైకోర్టులో బీజేపీ పిటిష‌న్‌

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుద‌ల అయ్యిందో లేదో వెంట‌నే రాజ‌కీయ విమ‌ర్శ‌లు స్టార్ట్ అయ్యాయి. గ‌త నోటిఫికేష‌న్‌ను కొత్త సీఎస్‌సీ నీలం సాహ్నీ కంటిన్యూ చేస్తూ నోటిపికేష‌న్ రిలీజ్ చేయ‌డం న‌చ్చని వారంతా కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నోటిపికేష‌న్ సవాల్‌ చేస్తూ భాజపా హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఉన్నత న్యాయస్థానం మరికాసేపట్లో పిటిషన్‌పై విచారించే అవకాశముంది. ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలంటూ మరో ముగ్గురు పిటిషన్‌ దాఖలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: