వరుడి తండ్రికి భారీ స్థాయిలో జరిమానా..!
విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ పల్లవి నాయక్, స్థానిక పోలీసులు.. పెళ్లి మండపానికి చేరుకున్నారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వరుడి తండ్రికి రూ.లక్ష జరిమానా విధించారు.అసలే కరోనా కాలం. నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతూనే ఉన్నారు. కానీ, ఎవరిదారి వారిదే! ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ వ్యక్తి రూ.లక్ష జరిమానా చెల్లించాడు.