ఇలా చేస్తే వారంలోనే ఈజీగా బరువు తగ్గుతారు!

Purushottham Vinay
ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేస్తే.. బరువు తగ్గడం మరింత సులభతరమవతుందని పేర్కొన్నారు ఆరోగ్య నిపుణులు. ఇక కచ్చితంగా బరువు తగ్గాలనుకునే వారు నివేదికల్లో పేర్కొన్న పలు నియమాలను తప్పకుండా పాటించాలి. ఆ నియమాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..ఇక బరువు తగ్గాలనుకునే వారు పెద్దగా లక్ష్యం పెట్టుకో కూడదు. ఎందుకంటే మీరు ఆ నియమాలు పాటించకపోతే మీ పై ఒత్తిడి ఎక్కువగా మొదలవుతుంది. కావున మీరు కేవలం 5 కిలోల బరువు తగ్గాలని ఖచ్చితంగా లక్ష్యంగా పెట్టుకోండి. ఇక అప్పుడు మీరు 2 కిలోలు మాత్రమే బరువు తగ్గుతారు.వైట్ బ్రెడ్, పాస్తా, నూడుల్స్ ఇంకా అలాగే ఇతర ప్యాక్ చేసిన ఆహారాలు తినకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఫైబర్ ఇంకా అలాగే సూక్ష్మపోషకాలు తక్కువగా ఉన్నం గింజలు లేదా గోధుమ రంగు ఆహారాలను తీసుకోవడం మంచిదని ఆరోగ్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇక చాలా మందికి కూడా బరువు తగ్గే క్రమంలో ఆకు కూరలను తినడం మర్చిపోతారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా కరివేపాకు, ఒరేగానో, పార్స్లీ, కొత్తిమీర ఇంకా అలాగే బచ్చలికూర మొదలైన కూరగాయలను తినాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరగుపడి.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ని నియంత్రిస్తుంది.అలాగే బరువు తగ్గే క్రమంలో శరీరానికీ ప్రోటిన్లు చాలా అవసరమవుతాయి. అయితే ప్రోటిన్లు అనేవి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల జీవక్రియ శక్తి బాగా పెరగడమే కాకుండా బరువు నియంత్రిస్తుంది. అయితే వీటిని కేవలం వారానికి ఒకే సారి తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మీ శరీరం హైడ్రేటెడ్‌గా ఉండడానికి నీరు అధికంగా తీసుకోవాలి. నీరు రోజూ అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరంలో అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజూ భోజనానికి 15 నిమిషాల ముందు రెండు గ్లాసుల నీరు తాగాలి.ఇంకా అలాగే అదనపు కేలరీలను బర్న్ చేయడానికి ప్రతిరోజూ తిన్న తరువాత 20 నుంచి 25 నిమిషాల పాటు ఖచ్చితంగా నడవండి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న అదనపు కేలరీలు చాలా ఈజీగా బర్న్‌ అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: