శాంతిదూత మదర్ థెరిస్సా గురించి కొన్ని ఆశక్తికర విషయాలు...అవేమిటంటే ఆమెకు అత్యంత ప్రతిష్టాత్మకరమైన నోబుల్ పురస్కార గ్రహీతలలో భారతదేశానికే కీర్తి తెచ్చిన నోబుల్ పురస్కారాన్ని అందుకున్న స్త్రీ మదర్ థెరిస్సా. ఈమెకు 1979వ సంవత్సరంలో నెబుల్ శాంతి పురస్కారం లభించింది. మానవాళికి దారిద్యయం నుంచి బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఈమె చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ బహుబతిని అందజేశారు. అల్బేనియా దేశంలోని స్కోయే పట్టణంలో మదర్ధెరిస్సా జన్మించింది. ఆమె 12వ యేటన యాగ్నీజ్ గోంజా అనే పేరు పెట్టారు. గోంజా అంటే అల్బేరియన్ భాషలో గులాబీ మొగ్గ అని అర్ధం వస్తది. మదర్ ధెరిస్సా స్థాపించిన సంస్థలలో 2012లో నాలుగువేలకు పైగా సోదరీమణులు ఉండి. 133 దేశాలలో క్రియాశీలకంగా ఉన్నఛారిటీ ఒక రోమన్ క్యాతలిక్ మత సమాజం మిషనరీని స్థాపించారు.
అప్పుడు హెఐవి, ఎయిడ్స్, కుష్టు, క్షయ లాంటి వాటితో బాధపడుతున్న ప్రజలకు ధర్మశాలిలు మరియు గృహాలు, సూప్ వంటశాలలు. చికిత్సాలయాలు, మరియు మొబైల్ క్లీనిక్లు బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలు అనాధ ఆశ్రమాలు మరియు పాఠశాలలు లాంటివి ఎన్నో ఛారిటీతో నడిపిస్తున్నారు.దీనిలోని సభ్యులు పవిత్రత, పేదరికంలోని విధేయతను ప్రతిజ్ఞ తీసుకున్నట్లు అలాగే నాలుగో ప్రతిజ్ఞ కంపల్సరిగా కట్టుబడి ఉండాలి. అదేమిటంటే... నిరుపేదకు మనస్ఫూర్తిగా ఉచిత సేవ. 2003లో ఆమెకు బ్లెస్ ధెరిస్సాగా ఆమెకు బిరుదుని ఇచ్చారు. రెండవ అద్భుతం ఏమిటంటే...క్యాథలిక్ చర్చ్ద్వారా ఒక సన్యాసి వలె గుర్తింపు వచ్చే ముందు ఆమె నిర్వర్తించిన మధ్యవర్తిత్వం ఘనత ఆమె మిషనరీలలో జీవితాలను గడుపుతున్న వారిపట్ల మరియు బెంగాల్లోని వారి సేవ యొక్క కథల పట్ల ఆకర్షితురాలైంది.
మురికివాడలోని పిల్లలను తను అందర్నీ కూర్చుబెట్టుకుని ఇసకలో పాఠాలు చెపుతూ ఇసకలో అక్షరాలు రాసి చూపించి వాళ్ళకు నేర్పించేది. ఎడ్యుకేషన్ మీద పిల్లలకు ఫ్యూచర్ ఉండాలన్న ఉద్దేశ్యంతో చెప్పే విధానం ఏంటి అన్నది కాదు పిల్లలకు చదువు నేర్పించడం ఇంపార్టెంట్ ఉండాలనుకున్నది. ప్రస్తుతం చదువులంటే అంతా కమర్షియల్ అయిపోయింది. ఆమెలాగా చేసేవారు ఈ రోజుల్లో ఎవరున్నారు. ఆమె అలాంటివన్నీ చూసేది కాబట్టే ఆమె నోబుల్ ప్రైజ్ గ్రహీత అయింది.
మరింత సమాచారం తెలుసుకోండి: