సెల్ ఫోన్ తో కాపురం చేస్తున్న భార్య.. భర్త ఏం చేసాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Satvika

టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనుషుల జీవితాలు కూడా పూర్తిగా మారిపోయింది..అందుకే ఈ మధ్య ఎక్కువగా హత్యలు కూడా జరుగుతున్నాయి..ఇకపోతే అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం అబ్బాయిలా కన్నా కూడా అమ్మాయిలే ఎక్కువగా ఫోన్లను వాడుతున్నారు..అయితే మగవాళ్ళు క్రైమ్ చూస్తే ఆడవాళ్ళు శృంగారానికి సంబంధంచిన వాటిని ఎక్కువగా చూస్తున్నారని అంటున్నారు..

 


శ్రుతిమించి మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతోంది. అనుమానంతో ప్రాణాలు తీసేసే వరకూ వెళ్తోంది. తాజాగా అలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లై మెట్టినింటికి వచ్చిన భార్య.. ఎప్పుడూ సెల్‌ఫోన్‌తోనే గడుపుతుండడాన్ని చూసి తట్టుకోలేకపోయిన భర్త దారుణంగా చంపేసిన ఘటన వెలుగుచూసింది...

 


ఎప్పుడు ఫోన్లో వుంటుంది అంటూ ఉన్న ఆమె పై తీవ్ర అనుమానంతో భర్త ఓ రోజు అర్ద రాత్రి ఆమె నిద్రపోతుండగా కాటికి పంపించేసాడు..గొంతుకోసి చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఆ సమయంలో ఆసిఫ్ తల్లి రబియా బేగం లేచి అడ్డుపడడంతో గాయాలయ్యాయి. వెంటనే తల్లితో కలిసి నెత్తుటి మరకలతో రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన ఆసిఫ్.. తన భార్యను చంపేసినట్లు చెప్పి లొంగిపోయాడు. వెంటనే పోలీసులు అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 


కూతురుని అల్లుడు చంపేసిన విషయం తెలుసుకున్న అష్మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసిఫ్ కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వివాహ సమయంలో బైక్, రెండు లక్షల కట్నం ఇవ్వలేదన్న అక్కసుతోనే తన కూతురుని దారుణంగా చంపేశారని మృతురాలి తండ్రి ఆరోపించాడు. ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: