ఫోటో కోసం మహిళ మళ్ళీ పెళ్ళి..వైరల్

Satvika
చాలా మందికి ఫోటోల పిచ్చి వుంటుంది. ఎక్కడే
క్కదొ ఫోటోలను అందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలం లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఫోటోల పిచ్చితో ఏవేవో చేస్తున్నారు. కొన్ని ఘటనలు మాత్రం జనాలను విపరీథంగా నవ్విస్తుంది. ఇప్పుడు అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. మొన్న వచ్చిన వరదలకు ఆమె పెళ్ళి ఆల్భమ్ నీటిలో కొట్టుకు పోయింది అని, ఆ ఆల్భమ్ నాకు కావాలి.. అందుకోసం మళ్ళీ పెళ్ళి  చేసుకోవాలని వుంది.  అంటూ చెప్పింది. అది కాస్త సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది.

వివరాల్లొకి వెళితే.. మలేషియాలో వెలుగు చూసింది.ఇటీవల అక్కడ వరదలు వచ్చాయి.అప్పుడు చాలా మంది సర్వసం కోల్పోయ్యారు. అందరు భాధ ఒక ఎత్తైతే ఓ మహిళ భాధ మాత్రం మరొకటి. ఆ వరదలు కారణంగా అన్నీ పోగొట్టుకున్నా నాకు పెద్దగా భాధగా అనిపించలేదు. కానీ నా పెళ్ళి ఆల్భమ్ పోవడం బాధగా ఉంది. అందుకు నేను మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని వుంది..ఆ విషయాన్ని తన భర్తకు కూడా చెప్పింది.. ఇలాంటి ఆలోచన రావడం అనేది కొంచెం విడ్డూరంగా అనిపించింది.

వినడానికి ఇది కాస్త వింతగానే అనిపించినా.. ఇది నిజంగా నిజం. తనకు వచ్చిన ఈ ఆలోచనను ఆమె స్వయంగా తన భర్తతో పంచుకుంది. మలేషియాలోని మహిళ తన వివాహ ఆల్బమ్ భారీ వరదల కారణంగా పాడైపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది.. ఆ పరిసర ప్రాంతాలలొ ఆమె ఇల్లు బాగా పాడై పోవడంతో మీడియా ఆమెను కలిసెందుకు వెళ్ళింది. వరదల పై ఆమె స్పందన అడిగింది. ఈ సందర్భంలొ ఆమె చెప్పిన మాటలు అందరినీ ఆష్చర్యానికి గురి చేశాయి.పెళ్లి ఫోటోల కోసం మళ్లీ పెళ్లి చేసుకుందామని తాను తన భర్తతో చెప్పానని ఆ మహిళ కామెంట్ చేసింది. దీంతో ఈ మాట విన్న మీడియా ప్రతినిధి కూడా షాక్ అయ్యారు.. తన భర్త కూడా దీన్ని వ్యతిరేఖించారు.ఇందుకు సంవంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. మీరు కూడా ఒకసారి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: