వైరల్ : యాక్సిడెంట్.. దేవుడి దయవల్ల పిల్లలకి ఏం కాలేదు?

praveen
సాధారణం గా రోడ్లపై ఓవర్ స్పీడ్ గా వెళ్తే ఎంత ప్రమాదమో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు చూస్తే ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుట్టె విధంగానే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల కాలంలో వాహనాల వేగాన్ని తగ్గించి కేవలం పరిమిత వేగంతో మాత్రమే  వెళ్లేలా కొన్ని రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు అధికారులు. ఇక అలాంటి రోడ్లపైన కూడా వేగంగా వెళ్తూ చివరికి రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు ఎంతోమంది.

 కొన్ని కొన్ని సార్లు ఎలాంటి స్టంట్ అయిన చేయగలమనే ఓవర్ స్పీడ్ తో తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటు ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం కారులో ప్రయాణించే వారు మాత్రమే కాదు ఇక అదే కారులో పక్కనే కూర్చున్న వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పెట్టేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. చిన్న పిల్లలను తీసుకుని వాహనంపై ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది.

 ఇక మనం చేసే చిన్న పాటి తప్పులే తీవ్ర పరిణామాలకు దారి తీస్తు ఉంటాయి అని చెప్పాలి. ఒక మహిళ చేసిన నిర్లక్ష్యం అయిన పని ఏకంగా పిల్లలను ప్రమాదంలో పడేస్తూ ఉంటుంది. ఒక మహిళ తన పిల్లలను కారు లో కూర్చోబెట్టుకుని రోడ్డుపై స్టంట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కారును వేగంగా నడుపుతూ ప్రమాదానికి గురవుతుంది సదరు మహిళ. రోడ్డుకు చెక్పోస్టులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తాకి ప్రమాదానికి గురవుతుంది.  కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు కూడా కింద పడిపోగా.. ఒక మహిళ కూడా గాయాలవుతాయి. ఇది చూసిన నెటిజన్లు పిల్లలను కార్ లో పెట్టుకొని ఇలాంటివి అవసరమా అంటూ సదరు మహిళను తిట్టి పోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: