బుల్లిపిట్ట: సరి కొత్త ఎలక్ట్రిక్ బైక్..ఒక్కసారి ఛార్జ్.200 km
అంతేకాకుండా ప్రస్తుతం యువతను దృష్టిలో పెట్టుకొని సరికొత్త డిజైన్లతో ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్నారు. అలా ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీలో.. ఒకాయ ఎలక్ట్రిక్ సంస్థ కూడా ఒకటి. తమ ద్విచక్ర వాహనం లను హై స్పీడ్ తో కలిగే విధంగా మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. మార్కెట్లోకి "FAST" అనే పేరుతో వీటిని విడుదల చేయడం జరిగింది. ఇక వీటి ధర విషయానికి..90,000 రూపాయలని తెలియజేశారు. ఇక వీటి గురించి మొత్తం.. ఒకయ గ్రూప్ MD అనిల్ తెలియజేయడం జరిగింది.
ఇక ద్విచక్ర వాహనం విషయానికి వస్తే..65-75 కిలోమీటర్ల వరకు వెళుతుంది. ఇక ఈ బైక్ కి ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. కనిష్టంగా 140 నుంచి 200 కిలోమీటర్ల వరకు వెళుతుందట. ఇక ఈ బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే..4.4 కిలో వాట్స్.. ఇక ఈ బ్యాటరీకి లిథియం పాస్పోట్ బ్యాటరీతో తయారుచేయబడింది. ఇక ఈ బైక్ ను కూడా రాబోయే ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినట్లుగా సమాచారం. అయితే ఈ బైక్ ను వెంటనే తీసుకోవాలంటే బుకింగ్ కొరకు 1999 రూపాయల తెలియజేయాలి అన్నట్లుగా సంస్థ తెలియజేసింది.