బుల్లి పిట్ట: ఇలా చేస్తే రూ.3,999 కే ఎమ్ఐ 11 లైట్ ..

Divya
దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్ సేల్స్ మొదలు పెట్టింది. అందులో MI 11 లైట్ మొబైల్ పై అద్భుతమైన తక్కువ ధరలకే మొబైల్స్ ను అందిస్తోంది. మొబైల్ అసలు ధర 21,999 రూపాయలు కాగా, దీనిని రూ.3,999 ధరలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఈ నెల 8వ తేదీ వరకు ఉండనుంది. ఇక ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ వివరాలకొస్తే..

ఈ MI 11 LITE మొబైల్ 6GB ర్యామ్ +128 GB మెమొరీ సామర్థ్యం కలిగియుండును. ఇక ఇందులోని వేర్ ఇన్ టైం బట్టి ధరల్లో మార్పులు ఉంటుంది. ఇక ఈ మొబైల్ పై ఫ్లిప్ కార్ట్  ఆయా డిస్కౌంట్ ప్రకటిస్తుంది. మీ పాత మొబైల్ తో ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే అది 18,000 రూపాయలు విలువ చేస్తే.. ఈ మొబైల్ మీకు 3,999 రూపాయలకే లభిస్తుంది. ఇక ఇందులోనే 8GB RAM+128GB మెమొరీ గల మొబైల్ రూ.5,999 రూపాయలకే లభిస్తుంది.

మీ పాత మొబైల్ యొక్క ఎక్స్చేంజ్  ధర 1,500 రూపాయలు వచ్చినా చాలు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది.... దీనికి మరొక డిస్కౌంట్ కింద 3000  రూపాయలను ఫ్లిప్కార్డ్ అదనంగా అందిస్తుంది. కాబట్టి మొత్తం డిస్కౌంట్ కలిపి 18 వేల రూపాయల వరకు అందించనుంది. ఇక ఇందులో కూడా ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు తో ఈ మొబైల్ తీసుకుంటే..1,500 డిస్కౌంట్ ను పొందవచ్చు.

ఈ మొబైల్ 6.55 ఇంచుల ఫుల్ హెచ్ డి డిస్ప్లేను కలిగి ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే 64 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా,16మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ను కలిగి ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4250MAH. కలదు. అంతేకాకుండా 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. ఇక అంతే కాకుండా ప్రపంచంలోనే అతి పలుచనైన మొబైల్ ఇదేనని ఈ కంపెనీ సంస్థ తెలియజేస్తోంది. ఇక ఇందులో మూడు కలర్లు మాత్రమే ఉన్నట్లు తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: