టీవీ : మూడోసారి నెలతప్పిన అనసూయ..!
ఇద్దరు పిల్లలు ఉన్న అనసూయ ఇలాంటి మాట అనడం తో అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. ముఖ్యంగా ఈ కాలంలో ఇద్దరు పిల్లలు ఉంటే చాలు అనుకునే రోజుల్లో, ఆమె మూడో సంతానం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలపడంతో.. ఈమె చెప్పిన ఈ విషయం వెనుక రీసన్ ఏమై ఉంటుంది అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇకపోతే ఇప్పుడు తాజాగా జబర్దస్త్ ప్రోమో లో కూడా తన మూడవ ప్రెగ్నెన్సీ పై అనసూయ క్లియర్ హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
వచ్చే వారం ఈ టీవీలో ప్రసారం కాబోతున్న జబర్దస్త్ కామెడీ షో కి సంబంధించిన ప్రోమో ను ఇటీవలే రిలీజ్ చేయగా, అందులో అదిరే అభి స్కిట్ బాగా హైలెట్ అయ్యింది... అదిరే అభి , అనసూయ తో ..టైం కి అన్నం తినాలి అనసూయ. నీకు ఒకవేళ పులుపు తినాలనిపిస్తే చెప్పు ..నేను మామిడి పళ్ళు తీసుకొస్తాను.. అని అనసూయ కూర్చున్న సీటు దగ్గరకు వెళ్లి మరీ చెప్పాడు.. దీంతో ఆమె మూడవ ప్రెగ్నెన్సీకి ఇంకా టైం ఉందిలే అని చెప్పడంతో అక్కడ జడ్జిగా వ్యవహరిస్తున్న మనో, రోజా కూడా షాక్ అయ్యారు..
ఆమె ఇది సెప్టెంబర్ నెల కదా..! అంటే ప్రతి ఒక్కరికి ఇది తొమ్మిదో నెల కదా..! అంటూ చిన్న లాజిక్ ప్లే చేసింది.. ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరూ అనసూయ క్లియర్ హింట్ చేసిందంటూ తెలపడం గమనార్హం. ఇక ఇది కాస్త ప్రస్తుతం ఇది కాస్తా వైరల్ గా మారింది.