టీవీ : మూడోసారి నెలతప్పిన అనసూయ..!

Divya
అనసూయకు ఇటు బుల్లితెర మీద, అటు వెండి తెర మీద ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఈమె తనదైన శైలిలో నటిస్తూ స్టార్ హీరోలకు కూడా లక్కీ గర్ల్ గా మారిపోయింది. అంతే కాదు లేడీ ఓరియెంటెడ్ గా కూడా కొన్ని సినిమాలలో నటించి , తన టాలెంట్ నిరూపించుకుంది. ఇకపోతే ఈమె మూడో సారీ గర్భం దాల్చాలని అనుకుంటున్నట్లు, అప్పట్లోనే చెప్పడంతో ఒక్కొక్కరూ ఒక్కో రకంగా, ఈమె పై రూమర్స్ క్రియేట్ చేశారు. అంతే కాదు అనసూయ అప్పట్లో.. నేను మూడో సారి గర్భం దాల్చాల్సి వస్తే నాకు ఎలాంటి సమస్య లేదని.. తప్పకుండా నాకు పాప మాత్రమే కావాలి..అని ఆమె తెలపడంతో ఇది కాస్త అప్పట్లో చాలా హాట్ టాపిక్ గా మారింది..
ఇద్దరు పిల్లలు ఉన్న అనసూయ ఇలాంటి మాట అనడం తో అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. ముఖ్యంగా ఈ కాలంలో ఇద్దరు పిల్లలు ఉంటే చాలు అనుకునే రోజుల్లో, ఆమె మూడో సంతానం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలపడంతో.. ఈమె చెప్పిన ఈ విషయం వెనుక రీసన్ ఏమై ఉంటుంది అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇకపోతే ఇప్పుడు తాజాగా జబర్దస్త్ ప్రోమో లో కూడా తన మూడవ ప్రెగ్నెన్సీ పై అనసూయ క్లియర్ హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
వచ్చే వారం ఈ టీవీలో ప్రసారం కాబోతున్న జబర్దస్త్ కామెడీ షో కి సంబంధించిన ప్రోమో ను ఇటీవలే రిలీజ్ చేయగా, అందులో అదిరే అభి స్కిట్ బాగా హైలెట్ అయ్యింది... అదిరే అభి , అనసూయ తో ..టైం కి అన్నం తినాలి అనసూయ. నీకు ఒకవేళ పులుపు తినాలనిపిస్తే చెప్పు ..నేను మామిడి పళ్ళు తీసుకొస్తాను.. అని అనసూయ కూర్చున్న సీటు దగ్గరకు వెళ్లి మరీ చెప్పాడు.. దీంతో ఆమె మూడవ ప్రెగ్నెన్సీకి ఇంకా టైం ఉందిలే  అని చెప్పడంతో అక్కడ జడ్జిగా వ్యవహరిస్తున్న మనో, రోజా కూడా షాక్ అయ్యారు..
ఆమె ఇది సెప్టెంబర్ నెల కదా..!  అంటే ప్రతి ఒక్కరికి ఇది తొమ్మిదో నెల కదా..! అంటూ చిన్న లాజిక్ ప్లే చేసింది.. ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరూ అనసూయ క్లియర్ హింట్ చేసిందంటూ తెలపడం గమనార్హం. ఇక ఇది కాస్త ప్రస్తుతం ఇది కాస్తా వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: