బుల్లిపిట్ట: ప్రముఖ బ్రాండెడ్ నుంచి..ఈవి -లగ్జరీ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే..418 కి.మీ..!!
ఎలక్ట్రిక్ కారు ధర విజయానికి వస్తే దీని ధర రూ.55.90 లక్షల రూపాయలుగా తిరిగింది. భారత్లో అసెంబుల్ చేస్తున్న మొదటి విలాసవంతమైన విద్యుత్ కారుగా పేరుపొందింది. బెంగళూరు సమీపంలో ఈ వోల్వో యూనిట్ స్థానికంగా ఈ కార్ల నీ విడుదల చేసినట్లు కంపెనీ తెలియజేసింది. మొదట 50వేల రూపాయలు చెల్లించి బుకింగ్ చేసుకోవాలని తెలియజేశారు. కారుపై మూడేళ్ల వారంటీతోపాటు బ్యాటరీ పై 8 సంవత్సరాలు వారెంటీ కూడా అందిస్తోంది. బ్యాటరీ 150 కే డిస్ప్లే పాస్ట్ చార్జింగ్ సమాజం కూడా కలదు.
ఈ కారు 33 నిమిషాలలో 10 నుండి 80 శాతం వరకు పాస్ట్ చార్జింగ్ అవుతుంది..2.5 గంటల్లో 100% ఛార్జ్ అవుతుందని వోల్వో సంస్థ తెలియజేసింది.. ఈ కార్ మైలేజ్ 418KM ఇస్తున్నట్లు తెలియజేశారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కాదు ప్రస్తుతం మార్కెట్లో ఉండే వాటికి దీటుగా ఉండే విధంగా తయారుచేసినట్లు ఆ సంస్థ అధినేత తెలియజేశారు. ఇక ఈ కార్లలో రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో పాటు హై స్పెక్ ట్విన్ వర్షన్ లో అందుబాటులో కలదు. ఇక పూర్తిగా ఈ కారు యొక్క వివరాలను త్వరలోనే అన్ని ఏరియాలలో ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు.