బుల్లి పిట్ట: టీవీ కొనాలనుకునే వారికి ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్..555 కడితే చాలు..!!

Divya
ఎవరైనా సరే కొత్తగా టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఫ్లిప్ కార్ట్ నుంచి ఒక ప్లాన్ అందజేస్తోంది. తక్కువ ధరకే EMI ఆప్షన్లతో కొత్త టీవీ లను కొనుగోలు చేసుకొనే ఆఫర్ను కస్టమర్లకు అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. దీని కోసం మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని ఉండదు. కేవలం ఈ కామర్స్ దిగ్గజ ఫ్లిప్ కార్ట్ లోనే షాపింగ్ చేస్తే సరిపోతుంది. ఫ్లిప్కార్ట్ లో టీవీ ల పై పలు రకాల ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచింది.. ఇందులో ముఖ్యంగా వన్ ప్లస్ టీవీ ల పై కూడా బంపర్ ఆఫర్లను ప్రకటించింది.

ఇక వీటితో పాటుగా మరికొన్ని స్మార్ట్ టీవీ లపై కూడా EMI ఆప్షన్లను కల్పిస్తోంది. ఇక మనం ఉపయోగించే క్రెడిట్ కార్డు ద్వారా EMI ఆప్షన్లు మారుతూ ఉండనున్నాయి. వన్ ప్లస్ స్మార్ట్ టీవీ లో 32 అంగుళాల స్మార్ట్ టీవీ అందుబాటులో ఉన్నది. స్మార్ట్ టీవీ 15,999 రూపాయలు. ఇందులో డిస్నీ హాట్ స్టార్, నెట్ ఫిల్సి , అమెజాన్ వంటి యాప్స్ ఉండనున్నాయి. ఇక అంతే కాకుండా ప్లీజ్ మాటీవీలో లోనే 40,43 అంగుళాల సైజులో కూడా స్మార్ట్ టీవీలు లభించనున్నాయి. ఇక వీటికి ఒక ఏడాది పాటు వారిని కూడా లభిస్తుంది.
ఇక ఈ స్మార్ట్ టీవీ లపై ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు ద్వారా కొనుగోలు చేసినట్లు అయితే ₹2000 తగ్గింపు ఉంటుంది. మరియు 6 నెలల ఉచిత ప్లస్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. EMI ఆప్షన్ విషయానికి వస్తే.. నెలకు రూ.555 రూపాయల నుంచి మొదలై 36 నెలల వరకు కట్టుకోవచ్చు.. అదే 24 నెలలు అయితే..776 రూపాయలు. 18 నెలలు అయితే 999 రూపాయలు చెల్లించవచ్చు.. మరి కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ లు ఎప్పటి వరకు ఉంటాయో ఫ్లిప్ కార్ట్ సంస్థ తెలియజేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: