టీమిండియా శిబిరంలో కరోనా కలకలం.. ఐదో టెస్టుపై నీలినీడలు?
కాగ శుక్రవారం మరోసారి ఆటగాళ్ల అందరికీ కరోనా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ఫలితాల ఆధారం గా ఐదో టెస్టు జరుగుతుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. అందరికీ నెగిటివ్ వస్తనే శుక్రవారం ఐదో టెస్టు ఆటకం లేకుండా జరుగుతుంది. కానీ ఒక్కరికీ పాజిటివ్ వచ్చినా.. శుక్రవారం నాటి మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం లేదా వాయిదా అయ్యే అవకాశం ఉండనుంది.
ఐదు టెస్టుల ఈ సిరిస్లో ఇప్పటికే టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంతో ముందు ఉంది. ఒక వేళ శుక్రవారం నాటి ఐదో టెస్టు మ్యాచ్ రద్దు అయినా ఈ సీరిస్ టీమిండియా కే దక్కుతుంది. అదే జరుగుతే ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ నెగ్గిన కెప్టెన్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించ నున్నాడు. ఈ టెస్టు సిరిస్లో ఒపెనర్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ గడ్డ పై మొదటి సారి సెంచరీ సాధించాడు. ఈ సిరిస్ మొత్తం టీమిండియా ఆల్ రౌండ్ ఫర్మామెన్స్ ఇచ్చింది.