కార్తీక నదీస్నానము ఎలా చేస్తే పుణ్యమని నిర్ణయసింధు చెబుతోంది...

Durga
   కార్తీక మాసంలో ప్రాత: సమయంలో శివకేశవులను అనగా ఇష్టదైవాన్ని ధ్యానస్తూ, శివుడూ గంగలనూ, మహావిష్ణువు లక్ష్మేదేవిలనూ స్మరిస్తూ జలముతో నాభి మునుగునంత వరకూ మునిగి యధావిధిగా స్నానము చేయాలని శాస్త్రం శెలవిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: