రేపటి నుంచే టీ ట్వంటి వరల్డ్ వార్
ఐదేళ్ల తర్వాత మళ్లి జరగుతున్న ఈ మెగా టోర్ని అక్టోబర్ 17 నుంచి జరుగబోతుంది. మొదటి రోజే డబుల్ హెడర్ తో క్రికెట్ అభిమానులను ఉత్సహ పరచడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 17 న జరగ బోయే మొదటి మ్యాచ్ లో ఒమన్ జట్టు తో పాపువా న్యూ గినియా జట్టు తలపడనుంది. అలాగే మరో మ్యాచ్ లో బంగ్లాదేశ్ టీం తో స్కాట్లాండ్ జట్టు ఢీ కోట్ట నుంది. ఈ సంగ్రామంలో టీమిండియా అక్టోబర్ 24 న దాయాది దేశ మైన పాకిస్థాన్ తో అమి తూమి చూడనుంది. అలాగే ఈ మెగ టోర్ని ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14 న జరగ నుంది. అయితే ఈ మ హా సంగ్రామ మ్యాచ్ లు చూడ టానికి ఆ దేశ ప్రభుత్వాలు అనుమతి ని కూడా ఇస్తున్నాయి. దుబాయ్ తో పాటు ఒమన్ లలో ఉన్న స్టేడియాల్లో కరోనా రూల్స్ ను పాటిస్తూ అభిమానులను అనుమతించ నున్నారు. అలాగే ఈ మ్యాచ్ లను ప్రతి రోజు భారత దేశ కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు, రాత్రి 7:30 గంటలకు స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లలో ప్రత్యేక్ష ప్రసారం కానున్నాయి.