ఏపీ: హైకోర్టులో మరో పిటిషన్ వేసిన పిన్నెల్లి.. షాక్ లో అధికారులు..!
దీంతో ఆ విచారణకు సైతం అనుమతించింది కోర్టు తన పైన నమోదైన కేసులలో దర్యాప్తు అధికారులు కేవలం తనను మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే విధంగా పిటిషన్ లో తెలియజేశారు. ఆయన వినతిపైన ఈ రోజు కల్లా నిర్ణయాన్ని తెలియజేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టు కూడా ఉత్తర్వులను జారీ చేసింది. ముఖ్యంగా దర్యాప్తు అధికారులతో పాటు ఐజిని కూడా మార్చాలంటూ పిటిషన్లో పిన్నెల్ని తెలియజేశారు. దీంతో ఈ లేఖను పరిగణంలోకి తీసుకోవాలని తీసి డీజీపీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టం చేసింది.
అందుకు సంబంధించి ఈ ఈరోజులోపు ఆర్డర్ ఇవ్వాలని ఈసి డీజీపీకి హైకోర్టు ఆదేశాలను జారీ చేసిందట. హైకోర్టు ఆదేశాల మేరకే పిన్నెల్లి పల్నాడు లో ఎంట్రీ ఇచ్చారు. మే 29 అర్థరాత్రి 12 గంటల సమయంలో తన లాయర్లతో కలిసి పల్నాడు ఎస్పీ ముందుకి హాజరయ్యారు పిన్నెల్లి. ఎన్నికల అల్లర్ల కేసుల రామకృష్ణారెడ్డికి మెయిల్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలుచరర్తులతో విధించింది ముఖ్యంగా ఆ కండిషన్లో భాగంగానే ఎస్పీ ముందు హాజరైనట్లుగా తెలుస్తోంది. కార్యకర్తలను కంట్రోల్ చేయడంతో పాటు పాస్పోర్టు వంటివి కూడా సరెండర్ చేయాలని పార్లమెంట్ పరిధిలోనే ఉండాలంటే కండిషన్లు పెట్టారు అలాగే అడ్రస్ మొబైల్ నెంబర్స్ ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.