మరో సా రి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి , మంత్రులు డ్వాక్రా మహిళ లను ఉద్ధరించి నట్లు ప్రగల్భాలు పలుకు తున్నారని నిప్పులు చెరిగారు వంగల పూడి అనిత. ఆడ బిడ్డలు, చిన్నారులు బిక్కు బిక్కుమంటూ బతికేలా చేయడమేనా జగన్ ప్రభుత్వం కల్పించిన ఆసరా ? అని చురకలు అంటించారు వంగల పూడి అనిత.
నిత్యావసరాలు, గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి, ఆడ బిడ్డల సంపాదన ను ఆవిరి చేయడమేనా జగన్ తీసుకొచ్చిన ఆసరా ? అంటూ ఓ రేంజ్ లో రెచ్చి పోయారు వంగల పూడి అనిత. పొదుపు సంఘాల సొమ్ముని కూడా ఆసరా పేరుతో జగన్ ప్రభుత్వం తన సొంతానికి వాడుకుంటోందని నిప్పులు చెరిగారు వంగల పూడి అనిత. చంద్ర బాబు హాయాం లో వ్యాపార వేత్తలు గా ఎదిగిన మహిళ లను నేడు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం కూలీలుగా మార్చి పొలాలబాట పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వంగలపూడి అనిత.
డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణ పరిమితి ని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచు తానన్న పెద్ద మనిషి దాన్ని రూ.3 లక్షలకు కుదించారని తీవ్ర స్థాయి లో ధ్వజ మెత్తారు వంగల పూడి అనిత. 45 ఏళ్లు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.3 వేలని చెప్పి, ఆఖరికి వృధ్యాప్య పింఛన్ల ను రూ. 250 పెంచలేక పోయాడని తీవ్ర ఆగ్ర హం వ్యక్త ం చేశారు వంగల పూడి అనిత. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ంలో వైసీపీ పాలన చాలా అత్యంత దారుణంగా ఉందని ఫైర్ అయ్యారు వంగలపూడి అనిత.