హుజురాబాద్ లో కాంగ్రెస్ దెబ్బ.. తగిలింది ఎవరికి..?

MOHAN BABU
తెలంగాణలో హుజురాబాద్ బై ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా  సంచలన సూచిస్తున్నాయి. ఈ యొక్క ఉప ఎన్నికను  అన్ని పార్టీల నాయకులు గట్టిగా తీసుకున్నారు. ఎలాగైనా  విజయం సాధించాలని వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ ముందుకు కదులుతున్నారు అని చెప్పవచ్చు. ఓ వైపు బిజెపి మరోవైపు టిఆర్ఎస్ చాలా రోజుల కిందనే తమ ప్రచారాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ మాత్రం  ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే తమ అభ్యర్థిని ప్రకటించి హుజురాబాద్ లో  మార్పు రాజకీయం సృష్టిస్తున్నాయి. 
తెలంగాణ పాలిటిక్స్ లో హుజురాబాద్ బై పోల్ ఇప్పుడు హాట్ టాపిక్. కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలన్ని హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యంగా బిజెపి టిఆర్ఎస్ పార్టీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచార పోరును కోరే హోరేత్తిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అభ్యర్థి ఎంపీక తో మొదలుకొని ప్రతిదీ ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటున్నాయి. మొత్తంమీద ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత అభ్యర్థిగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రచార విషయంలో ముఖ్య నేతలు చడీ చప్పుడు చేయడం లేదు. నామినేషన్ వేసి వచ్చిన తర్వాత హుజురాబాద్ వైపు పెద్దగా సీనియర్ నేతలు కన్నెత్తి చూడడం లేదు. స్వయంగా పిసిసి ఛీప్ రేవంత్ రెడ్డి నిరుద్యోగ జంగ్ సైరన్ పేరిట సభలు సమావేశాలంటూ తిరుగుతున్నారు.

 ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, సిఎల్ పి  నేత భట్టి విక్రమార్క ఇలా ముఖ్య నేతలు ఎవరు హుజురాబాద్ వైపు చూడడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుంది, పార్టీకీ అసలు గెలిచే సత్తా ఉందా అంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలను బట్టి చూస్తే హుజురాబాద్ లో కాంగ్రెస్కీ గెలిచే సీన్ లేదు క్లియర్ గా అర్ధం అవుతుంది. అందుకే టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం హుజురాబాద్  ఎన్నికను లైట్ తీసుకుంటున్నారు. అయితే హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చేసి బిజెపి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: