ఓడిపోయానంటూ పోస్ట్ చేసిన సమంత..!!

Divya
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత గత సంవత్సరం నుంచి కాస్త విశ్రాంతి తీసుకుంటూనే ఉంది.. ముఖ్యంగా మయోసైటీస్ వ్యాధితో గత కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతూనే ఉంది. దీంతో మానసిక ప్రశాంతత కోసం కొన్ని నెలలు సినిమా షూటింగుని కూడా వాయిదా వేసింది. ఇప్పుడు రెస్ట్ మోడ్ నుంచి వెకేషన్ మోడ్ కు మార్చుకొని పలు రకాల ప్రాంతాలలో తిరిగేస్తోంది. సినిమాలలో కనిపించకపోయిన సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్చల్ చేస్తూనే ఉంది సమంత.. నిత్యం సమంత చేసే పనులు చూసిన ప్రదేశాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.

ఈ మధ్యనే రెస్ట్ మోడ్ నుంచి కాస్త వర్క్ మోడ్ కి వచ్చేసినట్టుగా తెలుస్తోంది. విడాకుల అనంతరం సమంత ఎన్నోసార్లు ట్రోల్ కి గురైన సందర్భాలు ఉన్నాయి. ఆమె ఏది చేసినా కూడా చాలామంది ట్రోల్ చేసేవారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగా లేకపోయినా హెల్త్, హాస్పిటల్, పబ్ ఇలా సమంత ఎక్కడ కనిపించినా కూడా చాలామంది నెగటివ్ గానే ఆమె పైన కామెంట్స్ చేసేవారు.. అయితే సమంత ఇలాంటివన్నీ లెక్క చేయకుండానే తనకు నచ్చినట్టుగా ఉండేది.

ఈ మధ్యనే చాలా హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను సమంత షేర్ చేస్తూనే ఉన్నది. వివాహానికి ముందు ఎలా ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోలేదు.. కానీ విడాకుల తర్వాత మాత్రం సమంత కొద్దిగా హాట్ డ్రస్సులలో కనిపించి చాలా ట్రోల్ కి గురవుతోంది. తాజాగా సమంత మరొకసారి ట్రోలర్లకు పని చెప్పడానికి హద్దులు మీది తన అందాల ఆరబోత చేసింది.. బ్లాక్ అండ్ బ్లాక్ లో తన ఎద అందాలను చూపిస్తూ కుర్చీలో కూర్చొని కాస్త ఒరగా చూస్తోంది సమంత.. దీంతో చాలామంది మళ్లీ మొదలెట్టి సేవ సమంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలకు సమంత రాసుకోవస్తు.. డిస్నీ ప్రిన్సెస్ గా ఓడిపోయాను కానీ నేను ఇప్పుడు డ్రాగన్ అంటూ రాసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: