హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో అమితాబ్ బచ్చన్.. ఫోటో వైరల్..!

Anilkumar
దిగ్గజ నటుడు బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ప్రాజెక్ట్ కె షూటింగ్లో భాగంగా రాయదుర్గం మెట్రోస్టేషన్‌లో సందడి చేశారు.ఈయన  అక్కడ కనిపించడం జరిగింది.ఇక పోతే దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ ఆయ్యాయి.ఇదిలావుంటే 'ప్రాజెక్ట్ కె'లో భాగంగా దిగ్గజ నటుడు బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.అంతేకాకుండా  ఇందులో భాగంగానే ఆయన రాయదుర్గం మెట్రోస్టేషన్‌లో సందడి చేశారు.అయితే  ట్రైన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ కోసం స్టేషన్‌కు వెళ్లిన ఆయన్ను చూసేందుకు పలువురు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు.

ఇక  దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా ఈ ఫొటో షేర్‌ చేసిన ఓ నెటిజన్‌.. సాధారణంగా రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో మెట్రో స్టేషన్‌ మొత్తం ఖాళీగా, కేవలం కెమెరామెన్స్, ఇతర చిత్రబృందంతోనే కనిపించిందని రాసుకొచ్చారు.ఇదిలావుంటే ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నాగ్‌అశ్విన్‌ దర్శకుడు. వైజయంతి మూవీస్‌ పతాకంపై ఈ సినిమా సిద్ధమవుతోంది.కాగా  దీపికా పదుకొణె కథానాయిక.ఇక  గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్‌ హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.ఇదిలా వుండగా వైజయంతి మూవీస్‌' కొత్త కార్యాలయ ప్రారంభోత్సవం ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన సంగతి తెలిసిందే.

ఇకపోతే  కార్యాలయ ప్రారంభోత్సవంలో రాఘవేంద్రరావు, అమితాబ్‌ బచ్చన్‌, ప్రశాంత్‌నీల్‌, ప్రభాస్‌, నాని, దుల్కర్‌ సల్మాన్‌ పాల్గొన్నారు.ఇక  దీనికి సంబంధించిన ఓ ఫొటో కొన్నిరోజుల క్రితం నెట్టింట చక్కర్లు కొట్టగా.. బుధవారం దీనికి సంబంధించి ఓ వీడియోను వైజయంతి మూవీస్‌ షేర్‌ చేసింది.కాగా  అమితాబ్‌, ప్రభాస్‌.. రిబ్బన్‌ కట్‌ చేసి కార్యాలయాన్ని ప్రారంభించడం.. ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ఆనాటి ఫొటోలను అమితాబ్‌ ఆసక్తిగా తిలకించడం.. అంతేకాక యువ నటులు, దర్శకులతో బిగ్‌బి సరదాగా ముచ్చటించడం.ఇక . ఇలాంటి ఎన్నో విశేషాలతో ఈ వీడియో రూపుదిద్దుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: