ఆసుపత్రి లో కమల్.. కారణం ఇదే?

Satvika
ఈ మధ్య కాలం లో సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ఆస్పత్రుల్లో చెరుతున్నారు. అందుకు కారణాలు  చాలానె ఉన్నాయి. కరోనా మహమ్మరి కూడా ఒక కారణం అని చెప్పాలి. చాలా మంది సినీ ప్రముఖులు కరోనా కారణంగా ఆసుపత్రుల లో చెరుతున్నారు. అంతేకాదు సీనియర్ ప్రముఖులు చాలా మంది చనిపొయారు. ఇండస్ట్రీ లోని ప్రముఖులు ఇలా చనిపోవడం తో తీరని లోటు ఏర్పడింది. సీనియర్ నటీ నటులు ఆసుపత్రిలో చేరితే అభిమానుల్లొ తెలియని ఆందోళన మొదలవుథుంది. వారి గురించిన పూర్తీ అప్డేట్ వచ్చే వరకు వారిలో తెలియని టెన్షన్ కొనసాగుతుంది..

ఇది ఇలా ఉండగా.. లోక నాయకుడు కమల్ హాసన్ ఇప్పుడు మళ్ళీ ఆసుపత్రి లో చేరారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మొన్నీ మధ్య కరోనా మహమ్మరి కారణంగా ఆసుపత్రి లో చేరిన విషయం తెలిసిందే. ఆయన కరోనా తో పోరాడి కోలుకున్న సంగతి అందరికి తెలిసిందే.. ఇటీవల కోలుకొని ఇంటికి వెళ్ళిన ఆయన ఇప్పుడు మళ్ళీ ఆసుపత్రి లో చేరారు. ఈ విషయం సోషల్ మీడియా లో రచ్చ చెస్తుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు..

అయితే ఆయన రెగ్యులర్ చెకప్ కు వచ్చినట్లు తెలుస్తుంది.జనరల్ చెకప్ అయితే వెంటనే కమల్ ఇంటికి వెళ్లనున్నారు. ఇకపోతే ఆయన ఆరోగ్యం అప్పుడప్పుడు ఇలానే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కమల్ హాసన్ సినిమాల విషయాన్ని కొస్తే.. విక్రమ్, ఇండియా 2 సినిమా లు చేస్తున్నారు. విక్రమ్ సినిమా లో కమల్ హాసన్ తో పాటు మరో ఇద్దరు సౌత్ స్టార్స్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కలిసి కనిపించబోతున్నారని తెలుస్తుంది.రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషన ల్‌ సంస్థ, సోనీ ఫిలిమ్స్‌ పిక్చర్స్‌ సంస్థ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: