అభిమానులకు ఛాలెంజ్ విసిరిన రష్మిక...!

murali krishna
కన్నడ గ్లామరస్ బ్యూటీ అయిన రష్మిక మందన్న సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిందని తెలుస్తుంది. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకు పోతుందని సమాచారం. ఇక ఈ బ్యూటీ మరొకసారి వార్తల్లో నిలిచిందని తెలుస్తుంది.

తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్న పిక్స్ వల్ల మరొకసారి రష్మిక హాట్ టాపిక్ అయ్యిందని సమాచారం.తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ షేర్ చేస్తూ ఎక్కడికి వెళ్తునాన్నో కనుక్కోండి చూద్దాం.. అంటూ అభిమానులకు ఛాలెంజ్ విసిరిందని తెలుస్తుంది..

ఇక రష్మిక నెక్స్ట్ అప్డేట్ కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారని సమాచారం. ఆమె తన పిక్స్ తో పాటు విమాన ప్రయాణం మరియు పాస్ పోర్ట్ ఫొటోలను షేర్ చేస్తూ ''ఈసారి మీకు చాలా దూరంగా వెళ్తున్న అంటూ త్వరలోనే తిరిగి వస్తాను'' అని చెప్పుకొచ్చిందని తెలుస్తుంది ఇక ఈ పోస్ట్ పెట్టినప్పటి నుండి రష్మిక ఎక్కడికి వెళ్ళింది.. ఎవరిని కలవడానికి వెళ్ళింది.. అని ఆరా తీయడం మొదలు పెట్టారని సమాచారం.

ఇక ఆరా తో పాటు కొన్ని గాసిప్స్ కూడా వస్తున్నాయని సమాచారం.

రష్మిక యూఎస్ వెళ్లిందని అలాగే అక్కడే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా షూటింగ్ జరుగుతుందని కాబట్టి అక్కడికి రష్మిక తన స్నేహితుడు అయిన విజయ్ ను కలవడానికి వెళ్లిందని ప్రచారం జరుగుతుందని తెలుస్తుంది.ఇంకొక వైపు రష్మిక లైగర్ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించ బోతుందని ఆ షూట్ కోసమే వెళ్లిందని చెప్పుకుంటున్నారని తెలుస్తుంది.రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ కలిసి ఇప్పటికే రెండు సినిమాలు చేసారట.గీత గోవిందం సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ జంట రెండవ సినిమాగా వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా మాత్రం కొద్దిగా నిరాశ పరిచిందని తెలుస్తుంది.. అయితే విజయ్ మరియు రష్మిక మంచి స్నేహితులని తెలుస్తుంది.. అంతేకాదట వీరిద్దరూ ప్రేమించు కుంటున్నారని వార్తలు ఎప్పటి నుండో మీడియాలో వస్తూనే ఉన్నాయని సమాచారం.కానీ వీరిద్దరూ ఎప్పుడు వాటి గురించి స్పందించలేదట.ఇక తాజాగా మరొక సారి వీరిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: