స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన మధుబాల..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. సినిమా సినిమాకి క్రీజ్ పెంచుకుంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో రేంజ్ స్టేటస్ను సొంతం చేసుకోవడానికి తెగ ఆరాటపడుతున్నాడు. అయితే దీని అనంతరం వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను కచ్చితంగా క్రియేట్ చేస్తాడని కాన్ఫరెన్స్ తో ఉన్నాడు మన పవన్ కళ్యాణ్. అయితే ప్రముఖ నటి మధుబాల పవన్ కళ్యాణ్ గురించి ఇటీవల కొన్ని ఆసక్తికర కామెంటును చేయడం జరిగింది. అయితే మధుబాల మాట్లాడుతూ.. ఒకప్పుడు నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని.

ఈతరం హీరోలలో నాగచైతన్య అంటే నాకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పకు వచ్చింది.దీంతో ఈమె చేసిన కామెంట్లు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికదా వైరల్ గా మారాయి..అయితే మధుబాల చేసిన కామెంట్లను అటు పవన్ అభిమానులు మరియు నాగచైతన్య అభిమానులు వారి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ హీరోలలో ఈ ఇద్దరు హీరోలపై అభిమానాన్ని చాటుకున్న ఈమె హీరోయిన్లలో మాత్రం సాయి పల్లవి గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడడం జరిగింది. అయితే సాయి పల్లవి డాన్స్ గురించి ఆమె మాట్లాడుతూ సాయి పల్లవిని మెచ్చుకున్నారు.

సాయి పల్లవి అంటే నాకు చాలా ఇష్టమని ప్రేమదేశం మూవీ ప్రమోషన్ లో భాగంగా మధుబాల ఈ విషయాలను చెప్పడం జరిగింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మధుబాల అభినయ ప్రధాన పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మరెన్నో సినిమాలలో నటించిన ఆమె స్థాయిని మరింత పెంచుకోవాలి అని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు. ఇక సరైన ప్రాజెక్టు ఎంచుకుంటే ఈమె రేంజ్ ఇంకా పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు .అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మధుబాల భారీగా రెమినేషన్ను పెంచేసింది అన్న వార్తలు సైతం ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: