ఆ హీరో అంటే ఆ హీరోయిన్ చాలా ఇష్టమట..సీక్రెట్ చెప్పేసింది..

Satvika
ఒకప్పటి అందాల తారల్లో హీరోయిన్ మధుబాల కూడా ఒకరు. చూడచక్కని రూపం తో ప్రేక్షకుల ను కట్టిపడేసేవారు మధుబాల.. ఐశ్వర్య రాయితో అందంలో పోటీపడ్డ బ్యూటీ ఎవరైనా ఉన్నారంటే అది మధుబాల అనే చెప్పాలి. ఇప్పటికి అదే అందంతో ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన లు చేసిన మధుబాల. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. హీరో, హీరోయిన్స్ కు అమ్మగా నటిస్తూ ప్రేక్షకుల ను అలరిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మధుబాల కు భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఆమె ప్రేమ దేశం అనే లో నటించారు. త్వరలో నే ఈ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు మధుబాల. తాజాగా ఒక ఇంట్రవ్యూ లో మాట్లాడుతూ ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో తనకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ గురించి మాట్లాడారు మధుబాల. హీరోయిన్స్ విషయం లో తనకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టమని అన్నారు. ఆమె డాన్స్ నటన చాలా నచ్చుతుందని మెచ్చుకున్నారు...

ఇకపోతే ఇప్పుడు వున్న హీరోల లో నాగ చైతన్య అంటే నాకు ఎంతో ఇష్టమని మధుబాల చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మధు బాల చేసిన కామెంట్స్ తో అటు పవన్ అభిమానులు, ఇటు అక్కినేని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. పవన్ అభిమాను లు ఇటు చైతన్య అభిమాను లు సోషల్ మీడియా లో కామెంట్లు చేస్తున్నారు.. మొత్తాని కి ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది.. ఈ మధ్య ఈమె సోషల్ మీడియా వేదికగా ఘాటు ఫోటో షూట్ లను చేస్తూ కుర్రాళ్ళ కు హీట్ పెంచుతుంది.. ఎలాంటి సినిమా ల్లో కనిపిస్తుందో.. ఎలా ఆకట్టుకుంటోందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: