ఆ ఇద్దరి స్టార్స్ తో మల్టీస్టార్ సాధ్యమే అంటున్న భరద్వాజ్...!!

murali krishna
అన్ స్టాపబుల్ సీజన్1 కు చిరంజీవి హాజరు కాకపో వడం బాలయ్య అభిమానులను, చిరంజీవి అభిమానులను బాధ పెట్టిన సంగతి తెలిసిందే. అన్ స్టాప బుల్ సీజన్1 భారీ సక్సెస్ సాధించ గా సీజన్2 కు ఆ రేంజ్ లో రెస్పాన్స్ రాకపోవడం తో బాలయ్య అభిమానులు ఫీలవుతున్నారు.అన్ స్టాపబుల్ తర్వాత ఎపిసోడ్ కు ప్రభాస్, గోపీచంద్ కలిసి రాను న్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా విని పిస్తోంది.
డిసెంబర్ 31వ తేదీన ఈ ఎపిసో డ్ స్ట్రీమింగ్ అవు తుందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అయితే ప్రముఖ జర్నలిస్ట్ భరద్వాజ్ తాజా గా మాట్లాడు తూ చాలా కాలం క్రితం కోదండ రామిరెడ్డి చిరంజీవి బాలయ్య కాంబో లో సినిమా తీస్తా నని చెప్పారని పేర్కొ న్నారు. అయితే కథ నచ్చకపోవడం తో ఈ ప్రాజెక్ట్ రాలేదని తెలిపారు. చిరంజీవి బాలయ్య లకు మార్కెట్ ఉన్న సమయం లో మల్టీస్టారర్లకు ప్రాధాన్యత తగ్గాయని ఆయన పేర్కొన్నారు.
మల్టీస్టారర్స్ కు సంబం ధించి ఎన్నో వివా దాలు ఉన్నా యని భర ద్వాజ్ అన్నారు.
అన్ స్టాపబుల్ కు చిరంజీవి వస్తారా రారా అనే చర్చ జరుగు తోందని తెలిపారు. బెల్లంకొండ సురేష్ కాల్పుల ఘటన జరిగిన సమయం లో బాలయ్య తో చిరంజీవి ఎక్కువ సమయం ఉన్నారని భరద్వాజ్ చెప్పుకొచ్చారు. చిరంజీవి బాలయ్య కాంబినేషన్ లో మల్టీస్టారర్ చేయాలని అల్లు అరవింద్ భావిస్తే సమస్య రాదని ఆయన కామెంట్లు చేశారు.
రాజమౌళి తో ఈ కాంబినేషన్ లో సిని మా చేస్తే బాగుం టుందని భరద్వాజ్ తెలిపారు. రాజమౌళి కూడా ఈ కాంబినే షన్ కు ఓకే చెప్పే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. రాజమౌళి మాత్రమే పాన్ వరల్డ్ సబ్జెక్ట్ ను డిజైన్ చేయగలరని చెప్పుకొచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ భర ద్వాజ్ వెల్లడిం చిన విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: