ఆ కోరిక తీర్చుకోవడానికి అలాంటి పని చేస్తున్న త్రిష...మండిపడుతున్న ఫ్యాన్స్..?

Anilkumar
బ్యూటీ త్రిష ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఇక  'నీ మనసు నాకు తెలుసు' అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా బిగ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకొని హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది .ముఖ్యంగా వర్షం సినిమాలో త్రిష-ప్రభాస్ రొమాంటిక్ సీన్స్ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఇక తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పౌర్ణమి అనే సినిమాలో కూడా నటించారు .

  వ్యక్తిగతంగా కొన్ని ఇష్యూస్ వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమైన త్రిష రీసెంట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చూసుకొని రంగంలోకి దిగింది . ఇక ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో పోనియన్ సెల్వన్ 1 అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించి జనాలను ఆకట్టుకుంది .ఇకపోతే ఈ సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో త్రిష ఖాతాలో మంచి మంచి అవకాశాలు వచ్చి పడుతున్నాయి .అయితే  ఈ క్రమంలోనే త్రిష ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు  ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తన తీరని కోరికలను కూడా

 తీర్చుకోవడానికి సిద్ధపడింది ఈ బ్యూటీ . కాగా రీసెంట్గా కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం త్రిష స్టార్ హీరో కమలహాసన్ తో కలిసి ఓ సినిమాలో నటించబోతుందట. ఈ సినిమాలో ఆమె వ్యభిచారి పాత్ర చేయడానికి సిద్ధపడిందట. కమలహాసన్ అంటే త్రిష కు చాలా ఇష్టమట.అంతేకాదు ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా కోరిక ఉండేదట. ఆల్రెడీ సినిమాలో కలిసి నటించింది . ఆయనతో ఎన్నిసార్లు కలిసి నటించిన ఆ కోరిక నాకు తీరదని ..ఆయనతో సినిమాలు చేస్తూనే ఉంటానని ఆమె ఫ్రెండ్స్ కి చెప్పుకొచ్చిందంట . 8కె ఈ క్రమంలోనే త్రిష కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ ఓ రేంజ్ లో దూసుకుపోతున్న టైంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం షాకింగ్ గా ఉందంటున్నారు ఫ్యాన్స్ ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: