24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన 6 బాలీవుడ్ మూవీ ట్రైలర్లు ఇవే..!

Pulgam Srinivas
24 గంటల సమయం లో హిందీ వర్షన్ లో అత్యధిక వ్యూస్ ను సందించిన మూవీ ట్రైలర్ ల గురించి తెలుసుకుందాం.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా కృతి సనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఆది పురుష్ మూవీ హిందీ వర్షన్ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 68.91 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ మూవీ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ప్రభాస్ ఈ మూవీ లో రాముడి పాత్రలో నటించగా ,  కృతి సనన్ ఈ మూవీ లో సీత పాత్రలో నటించింది. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో రావణాసురుడి పాత్రలో నటించాడు.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తనకెక్కిన సాహో మూవీ హిందీ వర్షన్ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 22.5 మిలియన్ వ్యూస్ ను సాధించింది. భారత్ మూవీ హిందీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 21.4 మిలియన్ వ్యూస్ ను సాధించింది. కళంకు మూవీ హిందీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయం లో 20 మిలియన్ ల వ్యూస్ ను సాధించింది.

సంజు మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 19 సాధించింది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా తెరకెక్కిన పటాన్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 17.1 మిలియన్ వ్యూస్ ను సాధించింది. పటాన్ మూవీ ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. పటాన్ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై బాలీవుడ్ సినీ ప్రేమికులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: