"ఆది పరుష్" మూవీ విషయంలో ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటా..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఇప్పటికే ఆది పురుష్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం కూడా మనకు తెలిసింది. ఈ మూవీ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించగా , కృతి సనన్ ఈ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ నుండి ఇప్పటికే చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకులు నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఆది పురుష్ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ఆది పురుష్ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడం కష్టమే అని ,  ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం చాలా వరకు ఉంది అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆది పురుష్ మూవీ దాదాపుగా వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ మూవీ లో రాముడి పాత్రలో కనిపించనుండగా ,  కృతి సనన్ ఈ మూవీ లో సీత పాత్రలో నటించింది. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో రావణుని పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: