మహేష్ ఫ్యాన్స్ అతి చేస్తున్నారా!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో హీరోల అభిమానులు చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా వేదికగా వారు చేస్తున్న రచ్చ కు ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఏ అభిమాని అయినా తమ అభిమాన హీరోని ఎవరైనా అంటే ఊరుకోడు అది సహజమైన విషయమే. కానీ ఇటీవల కాలంలో వారు రియాక్ట్ అయ్యే పద్ధతి చాలా వైల్డ్ గా ఉండడం హీరోలను కూడా ఎంతగానో కలవరపెడుతుంది. ఇటువంటి పద్ధతి దేనికి దారితీస్తుందో అన్న కలవరపాటు ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు ఏర్పడుతుంది.

ఆ విధంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు కొంత అతి చేయడం సినిమా పరిశ్రమలో కొంత ఆశ్చ ర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా మహేష్ బాబు ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఎప్పటినుంచో వీరి కాంబినేషన్లో సినిమా రావాలని ప్రేక్షకులు భావించిన నేపథ్యంలో అవి సాధ్యం కాకపోవడం ఇప్పుడు సాధ్యమవడం నిజంగా అందరిని ఎంతో ఆనంద పరుస్తుంది. 

రాజమౌళి ఈ సినిమా యొక్క జోనర్ ను బయటకు వెల్లడించడం ఒకసారిగా మహేష్ అభిమానుల ను ఎంతగానో ఆనందపరిచింది. ఒక యాక్షన్ వరల్డ్ సినిమాను చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పడంతో మహేష్ అభిమానులు దీనిని సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసే పని చేస్తున్నారు. అయితే రాజమౌళి అలా చెప్పాడో లేదో ఈ విధంగా వీరు ఈ విధంగా ప్రచారం చేయడం నిజంగా తప్పు చేస్తున్నారనే చెప్పాలి. ఇంకా స్క్రిప్ట్ కూడా ఓకే కాని నేపథ్యంలో వారు అప్పుడే ఈ సినిమాపై ఎన్ని అసలు పెట్టుకోవడం మొదటిగా మోసం వస్తుందని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తు న్నాడు. మహేష్ బాబు ఇప్పటికే విడుదలను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: