'బింబిసార' లో కొత్తగా ఏమీ లేదు.. చూసి మురిసిపోకండి : ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్

Anilkumar
ఇటీవల కళ్యాణ్  రామ్ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా బింబిసార', . ఇదిలా ఉంటే ఇక దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన సినిమా'సీతారామం'  .అయితే ఇక ఈ రెండు సినిమాలు విడుదలై ఇలాంటి ఘన విజయాన్ని అందుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అంతేకాక కొద్ది కాలంగా టాలీవుడ్ కి హిట్ లేకపోవడంతో ఈ సినిమా మళ్లీ టాలీవుడ్ కి పూర్వ వైభవాన్ని తెచ్చిందని ప్రేక్షకులు భావిస్తున్నారు .ఇకపోతే విడుదలై హిట్‌ అయిన కారణంగా ఆనందపడిపోవద్దని అన్నారు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.
అయితే బింబిసార చిత్రం రెగ్యులర్‌ కమర్షియల్‌ కథేనని.. కొత్త కథేమీ కాదని చెప్పారు.ఇకపోతే బింబిసార', 'సీతా రామం' హిట్‌ అయ్యాయని ఆనందపడిపోకూడదు.కాగా  భవిష్యత్తులో తెరకెక్కించే ప్రతి చిత్రాన్ని మంచి కంటెంట్‌తో రూపొందించాలి. పోతే మూడు, నాలుగు రోజుల కలెక్షన్స్‌ చూసి సంబరాలు చేసుకోకూడదు" అని ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.కాగా  'బింబిసార'ను వీక్షించిన ఆయన సినిమా గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ చిత్రం రెగ్యులర్‌ కమర్షియల్‌ కథేనని.. కొత్త కథేమీ కాదని చెప్పారు.
అయితే ఇక దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని మెచ్చుకున్నారు.ఇదిలావుంటే ఇక బింబిసార' అనే క్రూరమైన రాజుతో కథ మొదలుపెట్టి టైమ్‌ ట్రావెల్‌లో ఆ రాజు ఎలా సెంటిమెంటల్‌గా మారాడో చూపించారు అని తమ్మారెడ్డి విశ్లేషించారు. అయితే, ఇక ఈ చిత్రాన్ని 'ఆదిత్య 369'తో పోల్చి చూడటం సరైన పద్ధతి కాదన్నారు.కాగా ఆ సినిమాకు, ఈ సినిమాకూ ఎలాంటి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.అయితే "మంచి కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాని ఆదరిస్తారు.కాగా ఈ విజయాలతో ఆనందపడిపోకుండా సినిమాల రన్‌ పెరిగేలా చూడాలి.పోతే థియేటర్లకు రెగ్యులర్‌ ఆడియన్స్‌ పెరగాలి" అని సూచించారు తమ్మారెడ్డి.అయితే "50 రోజులపాటు సినిమాలు ఎందుకు థియేటర్లలో ఆడటం లేదు? అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు అనేది ఆలోచించాలి. పోతే అప్పుడే మరిన్ని మంచి సినిమాలు వచ్చి థియేటర్లు బతుకుతాయి.ఇక సినిమాకు పూర్వ వైభవం సొంతమవుతోంది" అని తమ్మారెడ్డి పేర్కొన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: