యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్ వైరల్.. కారణం..?
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ రష్మి ఒక ఎమోషనల్ పోస్టును చేసింది. మళ్లీ జబర్దస్త్ లోకి వచ్చినందుకు తనకు ఘన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలియజేసింది ఈ సో కోసం నేను ఎప్పుడు నిలబడే ఉంటాను.. ఎప్పుడు నేను చేయాల్సినంతవరకు ఈ షో కోసం ఏదైనా చేస్తూనే ఉంటాను అని తెలియజేసింది. అంతేకాకుండా కొత్త వాళ్లు వచ్చేవరకు నేను ఇక్కడే ఉంటాను నాకు ఎక్కడ ఉన్నా సరే సంతోషంగానే ఉంటుంది అప్పటివరకు నన్ను భరించండి ప్లీజ్ అంటూ బాగోద్వేగా పోస్ట్ చేసింది రష్మీ గౌతమ్.
దీంతో కొంతమంది నేటిజన్స్ అభిమానులు సైతం వెల్కమ్ మేడం మీరు ఎప్పుడు బ్యూటిఫుల్ అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు నేటిజన్స్. ప్రస్తుతం యాంకర్ రష్మీ చేసిన ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ నుంచి ఈ పోస్ట్ ను చేసింది రష్మి. అయితే తాజాగా సినిమాలకు కూడా ఈమె గుడ్ బాయ్ చెప్పినట్లు తెలుస్తోంది.