ఎన్టీఆర్ సినిమాలో సాయి ధరమ్ తేజ్..?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈయన భారీ హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇక అయినా భారీ సక్సెస్ మాత్రం సాయి ధరమ్ తేజ్ దరిచేరలేదు.ఇదిలావుంటే తాజాగా ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్‌కు రెడీ అయ్యాడు.ఇక  ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా పవన్ హీరోగా 'వినోదయ సిత్తం' రీమేక్ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే దర్శకుడు సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇక ఇప్పటికే, సాయి ధరమ్ వినోదయ సిత్తం షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు.

అంతేకాకుండా  అలాగే, పవన్ కూడా ఈ సినిమా షూట్ లో జాయిన్ అయ్యాడు. పోతే.. పవన్ రాజకీయ ఎజెండా కారణంగా ఈ మూవీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతుంది. అయితే నిజానికి కథ రీత్యా పవన్ పాత్ర తక్కువ నిడివి కలిగి ఉంటుంది.ఇక  అందుకే పవన్ ఈ రీమేక్ ఒప్పుకున్నారు.ఇదిలావుంటే పవన్ మాత్రం ఈ సినిమాకి సరిగ్గా డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఇక మరోపక్క సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా షూట్ కోసం వెయిట్ చేస్తూ.. మరో సినిమా షూట్ ను స్టార్ట్ చేయలేదు.అయితే  సోలోగా సినిమా చేస్తే.. ఎక్కువ రోజులు డేట్లు ఇవ్వాలి. ఇక అప్పుడు పవన్ సినిమాకి సమస్య వస్తోంది. అయితే అందుకే.. సాయి తేజ్ సోలో సినిమా స్టార్ట్ చేయడం లేదు.

కాగా ఈ క్రమంలో మరో గెస్ట్ రోల్ ను సాయి తేజ్ అంగీకరించినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఓ కీలక పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ - సాయి తేజ్ బావ బావమరుదులు క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కి సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న హీరోయిన్ పాత్రకు, సాయి తేజ్ అన్నయ్య పాత్రలో నటిసున్నాడట. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తన చెల్లి ప్రేమను గెలిపించడానికి మెయిన్ హీరోయిన్ పై అటాక్ చేసే యాక్షన్ సీన్స్ కూడా సాయి తేజ్ పై ఉంటాయట.అయితే ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి.పోతే  గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ గా మలచబోతున్నాడు. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: