ఎన్టీఆర్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్..!!

Divya
కే జి ఎఫ్ చిత్రం ద్వారా యువతలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ చిత్రంతో మంచి పేరు సంపాదించాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకి సీక్వెల్ గా కే జి ఎఫ్-2 చిత్రం తో బాక్సాఫీస్ దగ్గర ఇండియా ని షేర్ చేస్తున్నారు. దీంతో ప్రశాంత్ నీల్ క్రేజ్ మొత్తం దేశం మొత్తం వ్యాపించి ఉందని చెప్పవచ్చు. దీంతో తన తదుపరి చిత్రాన్ని అంచనాలకు తగ్గకుండా ఏ మాత్రం ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తన తదుపరి చిత్రం ప్రభాస్ తో కలిసి సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం కూడా ఫారెస్ట్ రేంజ్ లోనే ఉండబోతోంది అన్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే డైరెక్టర్ ప్రశాంత్ తాజాగా ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. హీరోయిన్ బాలీవుడ్ డ్ ఎడ్ హీరో అలాగే మరొక కీలక పాత్రలో తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యాక్టర్ ని తీసుకు వచ్చే ఆలోచనలు చిత్రబృందం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇంతకీ ఇందులో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నది ఎవరంటే హీరో కమలహాసన్ పట్టించే విధంగా మంతనాలు చేస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దీంతో మరొకసారి డైరెక్టర్ ప్రశాంత్ నిల్, ఎన్టీఆర్ సినిమా పై టాక్ ఆఫ్ ది టౌన్ గా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ చిత్రంపై అధికారికంగా ప్రకటన వచ్చే వరకు అభిమానులు సైతం వేచిచూడాల్సిందే. ప్రస్తుతం సలార్ చిత్ర షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: