పాండమిక్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన పది సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
కరోనా పాండమిక్ తర్వాత ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలలో,  విడుదల అయిన రెండవ రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన పది సినిమాల గురించి తెలుసుకుందాం.


ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలైన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో   31.63 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.


పుష్ప : అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా విడుదలైన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.70 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.


కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదలైన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.37 కోట్ల  షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.


భీమ్లా నాయక్ : పవన్ కళ్యాణ్,  రానా హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా విడుదలైన రెండు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.14 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.


రాధే శ్యామ్ : ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్  సినిమా విడుదలైన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.32 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.


వకిల్ సబ్ : పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకిల్ సబ్ మూవీ  రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన రెండవ రోజు 10.74 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.


బంగార్రాజు : నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు సినిమా విడుదలైన రెండవ రోజు  రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.79  కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.


ఉప్పెన : పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన  సినిమా విడుదలైన రెండు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.86 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.


అఖండ : బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా విడుదలైన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 6.83 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.


ఆచార్య : చిరంజీవి హీరోగా  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా విడుదలైన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.15 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: