RRR సినిమా నుంచి మరొక సాంగ్ వీడియో వైరల్..!!

Divya
డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్ చిత్రం rrr ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. ఈ సినిమా మార్చి 25న ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా 1100 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లుగా సమాచారం. ఇలాంటి నేపథ్యంలో rrr సినిమాకు సంబంధించి వీడియో సాగర్ అన్న ఒక రికార్డుగా విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. అయితే ఇప్పుడు తాజాగా దోస్తీ అనే పాట సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ పాటకు యం.యం.కీరవాణి అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేయడం జరిగింది. ఐదు ప్రధాన భాష లో ఐదుగురు గాయకులు ఈ సినిమాలోని పాటలు చాలా విశేషం అని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో దోస్తీ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక రామ్ చరణ్ నిప్పు కి ఎన్టీఆర్ నిటికీ ప్రతికగా ఒకే స్క్రీన్ పైన చూపించడం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. వేరు వేరు లక్ష్యాలతో ముందుకు సాగుతున్న ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందో అనే విధంగా ఈ దోస్త్ ఈ పాటని పూర్తిగా వివరించారు.
తెలుగులో ఈ పాటకి దివంగత లెజెండరీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. సింగర్ హేమచంద్ర తనదైన శైలిలో అలరించాలని చెప్పవచ్చు. ఇతర భాషలలో సైతం తదితరులు సాంబుని పాడడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నాటు నాటు, కొమ్మ ఉయ్యాల అనే పాటలు యూట్యూబ్ లో మంచి వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ క్రమంలోనే తాజాగా దోస్తీ సాంగ్ మరి ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఇందులో ఆలియాభట్-ఒలీవియా మోరిస్ నటించడం జరిగింది. ముఖ్యమైన పాత్రలో సముద్రఖని, శ్రియ, అజయ్ దేవగన్ నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: