అవ్వా..రానాను అంత మాట అనేసిన అనుష్క..!

Satvika
తెలుగు చిత్ర పరిశ్రమకు అనుష్క పరిచయం అక్కర్లేదు..ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించారు. అయితే ఈ అమ్మడు ఇప్పుడు కొద్దిగా ఒళ్ళు రావడంతో సినిమాలకు దూరంగా ఉంది. తాను చేసిన బాహుబలి సినిమా వాళ్లతో తాను ఎప్పటికీ అందుబాటులొ ఉంటానని చాలా సార్లు చెప్పింది. ముఖ్యంగా ప్రభాస్, రానా లతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. ఈ మేరకు ఓ విషయం పై రానాకు కంగ్రాట్స్ చెబుతూ బ్రో అని అంది. అది కాస్త సోషల్ మిడీయాలో చక్కర్లు కోడుతుంది.

విషయాన్నికొస్తే.. దగ్గుపాటి రానా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి దాదాపు 12 పూర్తీ అయింది. ఈ నేపథ్యంలో అతనికి సోషల్ మీడియా ద్వారా ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విశేష్ చెప్తున్నారు. అతని తో పాటు నటించిన వారంతా వారికి నచ్చిన విధంగా విషెష్ తెలిపారు. ఈ మేరకు జేజమ్మ అనుష్క శెట్టి కూడా సోషల్ మీడియాలో విషెష్ తెలిపింది.గ్రేట్ గోయింగ్ బ్రో అంటూ ట్వీట్ చేసింది. అది కాస్త వైరల్ అవుతుంది.

ఇక ఈ విషయం పై రానా కూడా ఒక ట్వీట్ చేసాడు.. నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన 12 ఏళ్లు ముగించుకోవడం అద్బుతంగా అనిపిస్తుంది. మీ అందరి యొక్క శుభాకాంక్షలకు కృతజ్ఞతలు.అర్జున్ ప్రసాద్ నుండి డానియల్ శంకర్ వరకు అందరికి పేరు పేరున దన్యవాధాలు తెలిపారు.మొత్తానికి రానా కూడా 12 ఏళ్లు పూర్తీ చేసుకోవడం అవసరం.. ఇటీవలే ఓ ఇంటి వాడైన సంగతి తెలిసిందే.. ఇకపోతే రానా చెస్తున్న సినిమాల విషయానికి వస్తే..పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ మూవీ లో నటించారు. ఇందులో విలన్ రోల్ లో నటించాడు. సాగర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది .  ఇప్పటివరకు ఈ సినిమా భారీ అంచనాలతో దూసుకుపోతుంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: