చిరంజీవి సినిమా ఐదు టికెట్స్ కోసం 10వేలు పెట్టుకున్న దర్శకుడు ఎవరో తెలుసా?

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన దర్శకుడు దర్శకుడు బోయపాటి శ్రీను అని అందరు చెబుతున్నారు. కానీ.. నిన్నటి తరంలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బి.గోపాల్ నిలిచారు. ఇక దర్శకుడు బి.గోపాల్ సినిమా వచ్చిందంటే చాలు మాస్ ప్రేక్షకులందరికీ పూనకాలు తెప్పించేలా ఉండేవి. ఆయన తెరకెక్కించిన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. అయితే బి.గోపాల్ చిరంజీవి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ విజయాన్ని అందుకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన  ఇంద్ర సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో డైలాగుల దగ్గరనుంచి డాన్సు ల వరకు.. పాటల దగ్గరనుంచి ప్రతి సన్నివేశం వరకు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇండస్ట్రీలో ఈ మూవీ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి మరి. అంతేకాదు.. ఇండస్ట్రీలో అప్పటికే  స్టార్ డైరెక్టర్ గా ఉన్న బి.గోపాల్ కు మరింత క్రేజ్ ని తీసుకొచ్చింది.
అయితే చిరంజీవితో తీసిన ఇంద్ర సినిమాలో పాటలు డైలాగ్స్ యాక్షన్ సన్నివేశాలు అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.   అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక్క ముఖ్యమైన విషయమా గురించి తెలుసుకుందమా. ఇక చిత్రం విడుదలైనప్పుడు 500, 1000 రూపాయలు పెట్టి బ్లాక్ టికెట్లు కొనుగోలు చేయడం జరిగింది.
అంతేకాదు.. ఒక వ్యక్తి మాత్రం ఇంద్ర సినిమా ఫస్ట్ షో సమయం లో ఒక్క డైరెక్టర్ ఏకంగా పదివేల రూపాయలు పెట్టి ఐదు టిక్కెట్లు కొనుగోలు చేసిన విషయం ఆయన దృష్టికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం తెలిసి ఆయన షాక్ అయినట్లు చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో  ఆ రేంజ్ లో మెగాస్టార్ క్రేజ్ ఉండేది అంటూ బి.గోపాల్ వెల్లడించారు.  బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన స్టేట్ రౌడీ సినిమా కి మెగాస్టార్ ఎలా కష్టపడ్డారో.. ఇక ఇంద్ర సినిమా కి కూడా అంతే కష్టపడటం నేను కళ్ళారా చూశానని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: