సిద్ధార్థ్ 8 ఏండ్ల ఆకలిని తీర్చుకున్నట్టేనా?
ఇదీల ఉండగా 2013లో జబర్ధస్త్ సినిమా లో హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా పెద్దగా రాణించ లేదు. దీని తర్వాత సిద్ధార్థ్ మళ్లి తెలుగు సినిమా ల్లో కనిపించలేడు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత మహా సముద్రం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహా సముద్రం సినిమాలో హీరో శర్వానంద్ తో పాటు మల్టీ స్టారర్ గా చేశాడు. ఈ సినిమా తాజా ఈ రోజు విడుదల అయింది. ఈ సినిమా లో సిద్ధార్థ్ నటన అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకు పోతుంది. ఈ సినిమా లో సిద్ధార్థ్ నటన ను చూసి ఎనమిదేండ్లు ఆకలి తో ఉండి ప్రేక్షకుల ముందుకు వచ్చాడని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా ద్వారా హీరో సిద్ధార్థ్ కు మంచి కమ్ బ్యాక్ సినిమా అని సినిమా విశ్లేషకులు అంటున్నారు. అయితే మ హా సముద్రం సినిమా హిట్ టాక్ రావడం తో హీరో సిద్ధార్థ్ మళ్లి భారీగా అవకాశాలు వచ్చేట్టు ఉన్నాయని సిద్ధార్థ్ అభిమానులు అంటున్నారు.