సెంటిమెంటల్ గా బాలయ్య.. రూట్ మార్చాడే!!

P.Nishanth Kumar
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాతో మరొకసారి బాక్సాఫీస్ వద్ద బోయపాటి తో కలిసి సంపాదించాలని వీరిద్దరూ ఆలోచిస్తుండగా సింహా లెజెండ్ సినిమాలో నుంచి ఈచిత్రం ఉండబోతోంది అన
 చిత్రయూనిట్ చెబుతుండడం విశేషం ఈ చిత్రంలో నటిస్తుండగా ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని అభిమానులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అగోర పాత్రుడు మరియు పవర్ ఫుల్ పాత్రలో నటిస్తూ బాలకృష్ణ ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుండగా ఈ రెండు పాత్రలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి అని అంటున్నారు ఇకపోతే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ మసాలా చిత్రం చేస్తున్నాడు దీనికి రౌడీ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రం నవంబర్ లో మొదలవుతుందని శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది అని రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి అయితే వీటిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
ఈ చిత్రం తర్వాత కూడా బాలకృష్ణ పలు సినిమాలు చేయను ఉన్నాడు అని సోషల్ మీడియాలో దర్శకులతో సహా పేర్లు బయటపడుతున్నాయి ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బాలకృష్ణ ఓ సినిమా చేయడానికి ఇప్పటికే అంగీకరించగా ఈ సినిమా దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు అయితే ఈ ఈ కథ చాలా ఎమోషనల్ డ్రామా గా ఉంటుందని తెలుస్తుంది ఓ సెంటిమెంట్ సబ్జెక్టులు రెడీ చేసి డైరెక్టర్ కోసం చిత్ర నిర్మాతలు ఈ సినిమాలో మరో లెవెల్లో ఉండబోతుంది కచ్చితంగా ప్రేక్షకులను ఏడిపించేవారు విధంగా వుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి బాలయ్య ఇటీవలి కాలంలో సెంటిమెంట్ చేయకపోవడం ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తుంది మరి దీనికి దర్శకుడు ఎవరు ఫిక్స్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: