పారిపోయి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ !
హీరోయిన్లు అంటే గ్లామర్ డాల్స్ అని ఇండస్ట్రీలో ఒక చులకన ఉంటుంది. కానీ వారికి కూడా ఓ హృదయం ఉంటుంది, ఆ హృదయాలకు స్పందన ఉంటుంది. కానీ సహజంగా అమ్మాయిలకు ఆ స్పందన ఎక్కువగా హీరోల మీద పుడుతుంది, కానీ ఈ కింద హీరోయిన్స్ కి మాత్రం డైరెక్టర్ల మీద పుట్టింది. దర్శకుల ప్రేమలో పడి, వారిని పెళ్లి చేసుకోవడానికి కుటుంబాన్నే వదులుకోవడానికి సి
ఖుష్భూ :
ఖుష్భూ ముందుగా మాజీ హీరో ప్రభుతో పీకల్లోతు ప్రేమలో మునిగి, చివరకు ఒంటరి అయింది. ఆ తరువాత డైరెక్టర్ సి.సుందర్ ని ఇష్టపడి 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్ళికి తన ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్లి చేసుకుంది.
రోజా ;
రోజా ప్రేమ మరీ సినిమాటిక్. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే డైరెక్టర్ సెల్వమణిని రోజా ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. 2002లో వీరు సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్ళికి కూడా మొదట రోజా కుటుంబం అంగీకరించలేదు. తర్వాత అంతా కలిసిపోయారు.
శోభ :
అప్పటి క్లాసిక్ హీరోయిన్ శోభ, సీనియర్ టాప్ మోస్ట్ డైరెక్టర్ బాలు మహేంద్రతో ప్రేమలో పడి అందర్నీ ఎదిరించి అతన్నే పెళ్లి చేసుకుంది శోభ. అయితే, శోభతో బాలుమహేంద్ర వివాహాన్
నటి శరణ్య :
శరణ్య ప్రేమ కథ బోల్డ్ గానే సాగింది. ఆమె డైరెక్టర్ పొన్ననన్ 1995లో తన ఫ్యామిలీకి ఇష్టం లేకుండా వివాహం చేసుకుంది.
దేవయాని :
దేవయాని, డైరెక్టర్ రాజ్ కుమార్ తో పెళ్ళికి ఫ్యామిలీని ఒప్పించడానికి మూడు ఏళ్ళు కష్టపడింది. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో దేవయాని 2001లో సీక్రెట్ గా రాజ్ కుమార్ నే పెళ్లి చేసుకుంది.