లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్.. పిట్ట కథలు టీజర్ రిలీజ్..!

shami
బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ వెబ్ సీరీస్ తోమే కియరా అద్వాని సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఎమ్మెస్ ధోని తర్వాత బాలీవుడ్ లో అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాతే కియరాకి వరుస ఛాన్సులు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ వస్తుంది. నెట్ ఫ్లిక్స్ తెలుగులో చేస్తున్న స్ట్రైట్ వెబ్ సీరీస్ గా ఈ వెబ్ సీరీస్ వస్తుంది. పిట్ట కథలు టైటిల్ తో వస్తున్న ఈ వెబ్ సీరెస్ లో లక్ష్మి మంచు, శృతి హాసన్, ఈషా రెబ్బ, అమలా పాల్, శాన్వే మేఘన, సంగితా హెగ్దే, జగపతి బాబు నటిస్తున్నారు.
ఈ పిట్ఠకథలకు సంబందించిన టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. బాలీవుడ్ లో ఒక్కో ఎపిసోడ్ ను ఒక్కొక్కరు డైరెక్ట్ చేసినట్టుగా ఈ పిట్ట కథలను కూడా నాగ్ అశ్వి, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రైట్ తెలుగులో వస్తున్న మొదటి వెబ్ సీరీస్ గా పిట్ట కథలు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ వెబ్ సీరీస్ ను ఫిబ్రవరి 19న రిలీజ్ చేస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్ ఇండియా తెలుగులో మొదటి వెబ్ సీరీస్ గా పిట్ట కథలు చేస్తుంది. పిట్ఠకథలలో అమలా పాల్, శృతి హాసన్, ఈషా రెబ్బ వంటి స్టార్స్ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు. పిట్టకథలు తెలుగు ప్రేక్షకులకు ఏమేరకు మెప్పిస్తుంది. బాలీవుడ్ లస్ స్టోరీస్ రేంజ్ లో ఈ పిట్ట కథలు అలరిస్తుందా. నెట్ ఫ్లిక్స్ మొదటి వెబ్ సీరీస్ ఎలాంతి ఫలితన్ని అందుకుంటుంది అన్నది చూడాలి.                   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: